07/03/2024
PRESS NOTE
ఈరోజు ఉదయం 10 గంటలకు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ నిషేధిత గంజాయి తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు వాజేడు మండలం లోని జగన్నదపురం Y జుంక్షన్ వద్ద SI వాజేడు వారి సిబ్బంది తో వాహన తనికీలు నిర్వహిస్తుండగా బోపలపట్నం వైపు నుండి వెంకటాపురం వైపు వెళ్తున్న ఒక బస్సు CG 17 KR 2636 ను SI గారు సిబ్బంది సహాయం తో ఆపి తనికి చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోవుటకి ప్రయత్నించగా, వారిని అదుపులోకి తీసుకొని వారి వివరాలు అడగగా బోనగిరి సాయి కుమార్, తాటి రఘు అని తెలిపినారు. వారిని తనికి చేయగా, 0. 5 kg ల గంజాయి దొరికింది. ఈ ఇద్దరికీ గంజాయి త్రాగే అలవాటు ఉందని అది త్రాగుట ద్వారానే అందరూ స్నేహితులు అయ్యారని, తర్వాత సేవించడానికి గంజాయి కొద్ది రోజులుగా దొరకకపోవడం తో బీజాపూర్ కి ప్రైవేట్ బస్ లో వెళ్ళి అక్కడ గంజాయి కొనుక్కొని తిరిగి వస్తుండగా ఈ రోజు ఉదయం 11:00 గంటలకి వస్తుండగా జగన్నాదపురం వై జక్షన్ వద్ద వీరిద్దరి ని పట్టు కోవడం జరిగింది. ఇట్టి వ్యక్తుల పై కేసు నమోదు చేసి వెంకటాపురం CI గారు remand పంపించడం నిమిత్తం కోర్టు లో హాజరు పరచడం జరిగింది.
అట్టి పట్టుకున్న నిధితుల పేరు :
A1). బోనగిరి సాయి కుమార్ తండ్రి శ్రీరామమూర్తి, వయస్సు: 23 సం.లు, కులం: BC(రజక), వృత్తి: ఆటో డ్రైవరు, R/o కమలాపూర్ గ్రామం, మంగపేట మండలం, ములుగు జిల్లా
బాల నేరస్తుడు :
తాటి రఘు తండ్రి లక్ష్మయ్య, వయస్సు: 17 సంవత్సరాలు, వృత్తి: కూలీ, R/o శాంతినగర్ కాలనీ, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా.
వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరములు
1).సుమారు (500 గ్రాములు) 1/2 KGS గంజాయి బరువు.
2) Realme C55 స్మార్ట్ ఫోన్
మొత్తం స్వాదీనం చేసుకున్న వస్తువుల విలువ:
11750/- రూపాయలు మరియు ఫోనులు-1
పోలీస్ వారి సందేశం
యువత చేడువ్యసనలకు బానిశాలై బంగారు భావిశాత్తు పాడుచేసుకోవద్దు గంజాయి వంటి మత్తు పదార్ధాలు సరపరా చేసిన, వినియోగించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటాము.
సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
వాజేడు పోలీస్ స్టేషన్.