15/04/2022
భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో స్థానిక దేవరకొండ పట్టణ కేంద్రంలో డా"బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద సర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి గారు మరియు దళిత మోర్చ నాయకులు, జిల్లా నాయకులు, మండల,పట్టణ నాయకులు, వివిధ మోర్చ నాయకులు పాల్గొనడం జరిగింది🙏
#జై_భీమ్
#జై_బీజేపీ