Telugu Desam Party: Nandigama

Telugu Desam Party: Nandigama Official Page of TDP Nandigama

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. వెలిగొండతో మార్కాపురం జిల్లాకు కృష్ణా జలా...
03/09/2026

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. వెలిగొండతో మార్కాపురం జిల్లాకు కృష్ణా జలాలు, పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి నీళ్లు తీసుకురావడంపై ముఖ్యమంత్రికి మంత్రులు ధన్యవాదాలు తెలిపారు.






Tangirala sowmya

03/09/2026

గిరిజనుల సంపదను దోచుకుని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి, విధ్వంసానికే బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన జగన్ రెడ్డికి.. వికాసం, విజ్ఞానం, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీఎం చంద్రబాబు గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. "Both are not same"





Tangirala sowmya

03/09/2026

మేం పాలకులం కాదు...ప్రజా సేవకులం





#ఉత్తరాంధ్రసుజలస్రవంతి




Tangirala sowmya

03/09/2026

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజన్ విద్యాశాఖలో విజయాలు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 72.6% నుండి 82.1% కి పెరిగింది. విద్యా శాఖ చేపట్టిన 'అక్షర ఆంధ్ర' కార్యక్రమం ద్వారా 25 లక్షల మందికి పైగా అక్షరాస్యులు అయ్యారు. 2027 నాటికి 100% అక్షరాస్యత సాధించాలనే లక్ష్యం దిశగా ప్రయాణం సాగుతోంది.





Tangirala sowmya

03/09/2026

విధ్వంసమే గొడ్డలి పార్టీ విధానం.
ప్రజలు ఛీ కొడుతున్నా వారికి సిగ్గు రావటం లేదు.





#ఉత్తరాంధ్రసుజలస్రవంతి




Tangirala sowmya

03/09/2026

మనం అందరం కలిసికట్టుగా, పట్టుదలతో పనిచేస్తే.. ఎంతటి కష్టమైన లక్ష్యాన్నైనా సులభంగా సాధించగలం.





Tangirala sowmya

నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి వా...
03/09/2026

నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు.





Tangirala sowmya

•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను...
03/09/2026

•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు

•తూర్పు కనుమలు దాటి వచ్చిన గోదావరి జలాలను వచ్చే ఏడాది సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి వరకు, చివరికి వంశధార వరకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు

•జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు

•బాబాయిని, సొంత కార్యకర్తలను చంపి ఆ నెపాన్ని ఇతరులపై నెట్టే వ్యక్తి జగన్ అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

•విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పల్నాడు జిల్లాలో పర్యటించి, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను ప్రారంభించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/13MXl





Tangirala sowmya

Address

Nandigama
518501.

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Nandigama posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Nandigama:

Shortcuts

Share