16/06/2024
నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దార సుధీర్ గారు ప్రెస్ మీట్...
• ప్రజల తీర్పును గౌరవిస్తాము..
• వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 80 వేల ఓట్లను అందించిన నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు నా జన్మంత రుణపడి ఉంటాను..
• ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ దార సుధీర్ గారు..
• పేద ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి గారు, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని అన్నారు.
• ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.
• టీడీపీ నేతలు దాడులకు, ప్రలోభాలకు పాల్పడితే సహించేది లేదు.
• ప్రతి కార్యకర్త మనో ధైర్యంతో ఉండండి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
• రానున్న రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చకపోతే ప్రజల తరుపున పోరాడుతామన్నారు.
• వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేశారు.
-----------------------------------------------------
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, జెడ్పీటిసి పోచా జగదీశ్వర రెడ్డి, టౌన్ ప్రసిడెంట్ మన్సూర్ అహ్మద్, మాజీ మార్కెట్ యార్ఢ్ చైర్మన్ తువ్వ శివరామకృష్ణారెడ్డి, మాజీ సొసైటి చైర్మన్ లు తమిదల నాగ తులసిరెడ్డి, వాడాల క్రిష్ణారెడ్డి, మండల కన్వినర్ లు తువ్వ లోకేశ్వర రెడ్డి, దుద్యాల సుధాకర్ రెడ్డి, పుల్యాల నాగిరెడ్డి, జెసిఎస్ కన్వినర్లు నాగార్జున రెడ్డి,TNR నాగరాజు,రమేష్ నాయుడు,ఓంకార్రెడ్డి,పి. నాగలక్ష్మిరెడ్డి,ఉమ్మడి కర్నూలు జిల్లాల మైనారిటీ సెల్ రీజినల్ కో ఆర్ఢినేటర్ అబూబక్కర్, వైసిపి సీనియర్ నాయకులు జబ్బార్, ఉస్మాన్ బేగ్,వైస్ ఎంపిపి సింగారం రంగా, బూసిరెడ్డి, ముసలమడుగు మాబాషా, నారాయణ రెడ్డి, రహాంతుల్లా, నరసింహా యాదవ్, పుల్లయ్య, కౌన్సిలర్లు నాయబ్,హమీద్,అశోక్,రావుఫ్ ,అల్లురి కృష్ణ, చెరుకు సురేష్, లాలు ప్రసాద్, డి.రమేష్, శాలిభాష, బొల్లెద్దుల రామకృష్ణ, రమేష్, రజిని కుమార్ రెడ్డి, శ్రీను, శివనాగిరెడ్డి, చౌట్కూరు గోపాల్రెడ్డి, సామిరెడ్డి, మహానందిరెడ్డి, పుల్లారెడ్డి,బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏసురత్నం, సురేష్, సురేష్ యాదవ్, నాగేశ్వరరావు, ఫణిభూషన్ రెడ్డి పోగుల వెంకటేశ్వర్లు, కమలాకర్, రవి, నాగసామి, నాగశేనారెడ్డి, మహ్మాద్, మహానందిరెడ్డి, అచ్చిరెడ్డి, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..