Abvp Narsampet

Abvp Narsampet Arise Awake and stop not until the goal is reached ���

Permanently closed.
Tributes to the brave son of India...Bhagath singh on his birth anniversary 🙏✊🇮🇳💐🚩
28/09/2024

Tributes to the brave son of India...Bhagath singh on his birth anniversary 🙏✊🇮🇳💐🚩

Happy Ganesh chaturthi 🙏🙏🚩🚩
07/09/2024

Happy Ganesh chaturthi 🙏🙏🚩🚩

Yesterday program Paper clips 🚩🔥
05/09/2024

Yesterday program Paper clips 🚩🔥

05/09/2024
Yesterday's Pressmeet Newspaper Clippings
05/09/2024

Yesterday's Pressmeet Newspaper Clippings

నర్సంపేట:-*విద్యారంగ సమస్యలు  పరిష్కరించి వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలి.*- ఎబివిపి నర్సంపేట పట్టణ కార్యదర్శి రాకం ర...
04/09/2024

నర్సంపేట:-

*విద్యారంగ సమస్యలు పరిష్కరించి వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలి.*

- ఎబివిపి నర్సంపేట పట్టణ కార్యదర్శి రాకం రాకేష్

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా నర్సంపేట ఆధ్వర్యంలో పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎబివిపి నర్సంపేట పట్టణ కార్యదర్శి రాకం రాకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని నిర్వీణ్యం చేస్తున్నారని అన్నారు, అలాగే రాష్ట్రంలో విద్యా శాఖ మంత్రి ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలని, ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు రాష్ట్రంలో మద్యం శాఖకు మంత్రి ఉన్నాడు కానీ విద్యా శాఖకు మంత్రి లేడు అని మండి పడ్డారు, ఎన్నికల ముందు విద్యార్థులకు, రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి విద్యార్థులు ఓట్లు దండుకొని రేవంత్ రెడ్డి గద్దెను ఎక్కారని అన్నారు, రాష్ట్రంలో 7000 కోట్ల స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయని అన్నారు, విద్యార్థుల అకౌంట్లో ఒక్క రూపాయి వేసిన పాపన పోలేదు అని అన్నారు ఎప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని వెంటనే విద్యా శాక మంత్రిని నియమించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ఉదయ్, అరుణ్,వెంకటేష్, సాయితేజ తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ లో జరుగుతున్న ABVP రాష్ట్ర కార్యవర్గ సమావేశలలో  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలలు ...
01/09/2024

నల్గొండ లో జరుగుతున్న ABVP రాష్ట్ర కార్యవర్గ సమావేశలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలలు పాల్గొనడం జరిగింది 🚩

నల్గొండ లో జరుగుతున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేషాలు 🚩
01/09/2024

నల్గొండ లో జరుగుతున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేషాలు 🚩

Nationa student's day 🚩             ❤️
09/07/2024

Nationa student's day 🚩



❤️

Mera bharath mahan
29/06/2024

Mera bharath mahan


నర్సంపేట:- *విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి* - ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ అఖిలభారతి విద్యార్థి పరిషత...
20/06/2024

నర్సంపేట:-

*విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి*

- ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్

అఖిలభారతి విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సంధర్బంగా వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ఇప్పుడు గద్దెనెక్కి విద్యార్ధులను మోసం చేసింది అని అన్నారు.. ఈ రాష్ట్రంలో మద్యం శాఖకు మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖ కు మంత్రి లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేటు అని, తాగుబోతులకు ఉన్న విలువ విద్యార్థులకు లేదు అని మద్యానికి ఉన్న విలువ విద్యకు లేదు అని ఎద్దేవా చేశారు,ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో అక్రమంగా లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలనీ, ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలనీ, నిభందనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ ,కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలనీ, ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా వెంటనే భర్తీచేయాలని వెంటనే డిఈఓ, ఎంఈఓ అధికారులను నియమించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని అన్నారు,ప్రభుత్వ పాఠశాలల్లో పెడుతున్న మధ్యాహ్నభోజనంలో జరుగుతున్న అవకతవకల పైన విచారణ
జరిపించి నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్న అధికారుల పైన మరియు కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలనీ, మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించాలనీ మాట్లాడారు, మెగా డీఎస్సీ ద్వారా ఇరవై నాలుగు వేల పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు, ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ మరియు స్క్యావెంజర్లను నియమించాలి అలాగే విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచితం సీట్లు కేటాయించాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నాల శశి కుమార్, కార్యకర్తలు:- ఆది, జశ్వంత్, కార్తిక్, విక్కీ, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Share it who neede
18/03/2024

Share it who neede

Address

Narsampet
506132

Telephone

+918519935767

Website

Alerts

Be the first to know and let us send you an email when Abvp Narsampet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category