06/06/2026
*మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారి పర్యటన అప్డేట్స్:*
*మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్థానిక ఆండాలమ్మ కాలనీ డంప్ యార్డు వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన abc కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు డిప్యూటి మేయర్ శ్రీమతి సళ్ళ రమ్య మహేష్ గార్లతో కలిసి పరిశీలించడం జరిగింది.*
abc కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్ ను పరిశీలించి ఇక్కడ లభించే సేవలను గురించి వైద్యులతో మాట్లాడడం జరిగింది.మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుక్కలకు ఇక్కడ శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరుగుతుందని వైద్యులు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సళ్ళ మహేష్ గారు,మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.