04/05/2026
Post
మహానాడు సభా స్థలంలో ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ నేతలు
ఈ నెల 27, 28, 29 తేదీల్లో కోవూరు నియోజకవర్గంలోని రాచర్లపాడు వద్ద ఉన్న కిసాన్ ఇఫ్కో సెజ్ ఆవరణలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లను పరిశీలిస్తున్న పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ, సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇన్లాండ్ వాటర్ వేస్ చైర్మన్ శివ ప్రసాద్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు.