Madhan Kumar Reddy Nukaraju

Madhan Kumar Reddy Nukaraju Madhan Kumar Reddy Nukaraju Is From Nellore.He Is TDP Political Youth Leader In Nellore.He actively

🔸 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్, అన్నమయ్య సర్కిల్, మాగుంట లేఔట్ నందు 2 కోట్ల రూపాయల వ్యయంతో ...
03/11/2024

🔸 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్, అన్నమయ్య సర్కిల్, మాగుంట లేఔట్ నందు 2 కోట్ల రూపాయల వ్యయంతో నందమూరి తారకరామారావు పార్కు ను ప్రజలకు అంకితం చేసిన నెల్లూరు రూరల్ శానసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ మారంరెడ్డి జ్యోతి ప్రియ.

🔸 నందమూరి తారకరామారావు పార్కు అభివృద్ధి కావాలని స్థానిక ప్రజల చిరకాల కల ఈరోజు నెరవేరింది. ఈ పార్కును ప్రజలకు అంకితం చేయడం చాలా సంతోషంగా ఉంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔸 గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆనాటి మంత్రి పొంగూరు నారాయణ గారు, నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు ప్రత్యేక చొరవతీసుకుని దాదాపు ఈ పార్కు పనులను పూర్తిచేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పార్కు ప్రారంభానికి నోచుకోలేదు. అనేకసార్లు నేను స్థానిక శానసభ్యుడిగా అనేక ప్రయత్నాలు చేసినా వీలుకాని పరిస్థితి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔸 ఈనాడు దేవుడి దయ, ప్రజలందరి అశీస్సులతో, నాయకుల, కార్యకర్తల కష్టంతో తెలుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రిగా పొంగూరు నారాయణ గారి సహాయసహకారాలతో నేడు ఎన్.టి.ఆర్. పార్కుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔸 ఇంకాకుడా ఈ పార్కుని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ఈ పార్కు అభివృద్ధికి స్థానిక శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకుంటా. నెల్లూరు నగరంలోనే విశాలమైన పార్కు, వాకింగ్ ట్రాక్, క్రీడా పరికరాలు, షటిల్ మరియు టెన్నీస్ కోర్ట్ మరియు అన్నివిధాలుగా స్థానిక ప్రజలకు ఈ పార్కు ఉపయోగపడుతుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔸 నెల్లూరు నగరంలో ఏ పార్కు చూసినా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చూసినా గుర్తొచ్చేది మంత్రి పొంగూరు నారాయణ గారు. ఆనాటి కేంద్ర మంత్రివర్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి సహాయసహకారాలతో, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నగరంలో భూగర్భ డ్రైనేజీ, ప్రతి ఇంటికి మంచి నీటి పథకం పనులు చేసారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔸 నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలపక్షాన మంత్రి పొంగూరు నారాయణ గారికి, మాజీ నుడా ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి, మాజీ నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ గారికి, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ మరియు నుడా అధికారులకు నా ప్రత్యేక ధన్యవాదములు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, క్లస్టర్ ఇంచార్జీ నెల్లూరు మురళి, 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

19 వ డివిజన్ లో ఉదృతంగా సాగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం.==================\\19 వ డివిజన్ లో బూత్ కమిటీ సభ్యులత...
29/10/2024

19 వ డివిజన్ లో ఉదృతంగా సాగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం.
==================\\
19 వ డివిజన్ లో బూత్ కమిటీ సభ్యులతో కలసి 19 వ డివిజన్ లో టీడీపీ సభ్యత్వాన్ని ఎక్కువమంది కి చేపించే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న 19 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి.

వారం రోజుల్లో ఈ ప్రాంతవాసుల చిరకాల కోరిక తీరనుంది. వారం రోజుల్లో నందమూరి తారక రామారావు పార్కును ప్రజలకు అందుబాటులోకి తెస...
25/10/2024

వారం రోజుల్లో ఈ ప్రాంతవాసుల చిరకాల కోరిక తీరనుంది.
వారం రోజుల్లో నందమూరి తారక రామారావు పార్కును ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.
--------------------------------------

🔶 నేటి ఉదయం 19వ డివిజన్లో నందమూరి తారక రామారావు గారి పార్కును నుడా మరియు కార్పొరేషన్ అధికారులతో కలసి పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి.

🔶 అప్పటి మంత్రివర్యలు పొంగూరు నారాయణ గారు, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, మేయర్ అబ్దుల్ అజీజ్ గారు చొరవ తీసుకొని ఈ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔶 2019లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ పార్కులో కొంతమేర పనులు చేయించినా ప్రజలకు ఉపయోగపడలేదు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔶 మూడవసారి ఎమ్మెల్యే అయినతరువాత నుడా మరియు కార్పొరేషన్ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ పార్కును ప్రజలకు అందుబాటులోకి తేవాలని, కనీసపాటి పనులు పూర్తిచేయించాము. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔶 వారం రోజుల్లో ఈ ప్రాంతవాసుల చిరకాల కోరిక తీరనుంది. వారం రోజుల్లో నందమూరి తారక రామారావు పార్కును ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

19 వ డివిజన్ అన్నమయ్య సర్కిల్ లో ఉన్న ఎన్టీఆర్ పార్క్ ని నేటి ఉదయం నగర కమీషనర్ సూర్య తేజ గారితో కలసి పార్క్ ని పరిశీలించ...
24/10/2024

19 వ డివిజన్ అన్నమయ్య సర్కిల్ లో ఉన్న ఎన్టీఆర్ పార్క్ ని నేటి ఉదయం నగర కమీషనర్ సూర్య తేజ గారితో కలసి పార్క్ ని పరిశీలించడం జరిగింది.అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి ఈ పార్కుని తీసుకొని రావాలని నిర్ణయించడం జరిగింది.

నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ శ్రీ అనిమిని రవినాయుడు గారికి కోటంరెడ్...
19/10/2024

నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ శ్రీ అనిమిని రవినాయుడు గారికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది.

*27 పుణ్య నదుల నుంచి నేడు అభిషేక జలం**నేడు ప్రతిష్టాత్మకంగా రావణాసుర వధ కార్యక్రమం**నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి ...
11/10/2024

*27 పుణ్య నదుల నుంచి నేడు అభిషేక జలం*

*నేడు ప్రతిష్టాత్మకంగా రావణాసుర వధ కార్యక్రమం*

*నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం రావణాసుర వధ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలో 27 పుణ్య నదుల నుంచి తీసుకువచ్చిన పవిత్రమైన జలాన్ని అభిషేకించి వచ్చిన భక్తులపై చల్లనున్నారు.

గూడూరులోని కోటా సునీల్ కుమార్ స్వామి ప్రత్యేక పూజలు అనంతరం ఈ జలాన్ని టిడిపి నేతలు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డికి అందజేశారు. రావణాసుర వధ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చే వేలాదిమంది భక్తులపై ఈ అభిషేక జలాన్ని చల్లనున్నారు.. వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6:00 గంటలకు జరగబోయే రావణాసురి వద కార్యక...
10/10/2024

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6:00 గంటలకు జరగబోయే రావణాసురి వద కార్యక్రమం లో తీసుకోబోతున్న వివరాలను జిల్లా ఎస్పీ గారికి వివరించడం జరిగింది.

*నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో  టిడిపి...
26/09/2024

*నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.*

*ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు.*
*ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు*

*మాగుంట పార్వతమ్మకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నివాళులు**మాజీ పార్లమెంటు సభ్యురాలు మాగుంట పార్వతమ్మ పార్థివ దేహానికి కోటం...
25/09/2024

*మాగుంట పార్వతమ్మకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నివాళులు*

*మాజీ పార్లమెంటు సభ్యురాలు మాగుంట పార్వతమ్మ పార్థివ దేహానికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు*

* ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం నెల్లూరు మాగుంట లేఔట్ లోని మాగుంట నివాసంలో పార్వతమ్మ పార్థివ దేహాన్ని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, అరవ శీను, శంషుద్దీన్, దిలీప్, మన్నేపల్లి రఘు, చెక్కా సాయి సునీల్ తదితరులు పాల్గొన్నారు*

23/09/2024
2 వ రోజు 19 వ డివిజన్ లో ఇంటింటికి “ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం” ప్రారంభం.*సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజా పాలన -...
21/09/2024

2 వ రోజు 19 వ డివిజన్ లో ఇంటింటికి “ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం” ప్రారంభం.

*సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజా పాలన -నూకరాజు మదన్ కుమార్ రెడ్డి*

-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో 19 వ డివిజన్ ని మోడల్ డివిజన్ గా చేయడమే నా లక్ష్యం.నూకరాజు మదన్ కుమార్ రెడ్డి.

- మన కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి
- వంద రోజుల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
- వరదల నేపథ్యంలో సీఎం ఎంత కష్టపడ్డారో ప్రత్యక్ష్యంగా చూశాం
- రాబోయే రోజుల్లో మరిన్ని హామీల అమలుకు సీఎం కృషి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతుందని 19 వ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గఅన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ముందుగా నేడు 19 వ డివిజన్ అరవింద్ నగర్ ఎక్టెన్షన్ ,పాత కలువ కట్ట లో ముందుగా ఇంటింటికి వెళ్లి 100 రోజుల్లో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల నివేదికను ప్రజలకు అందించారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, గత 5 ఏళ్లలో కనిపించని మార్పు ఈ వంద రోజుల్లో కనిపిస్తోందన్నారు. మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రశాంతంగా జీవించడం అని అన్నారు. ప్రతి వర్గానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. సీఎంగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తొలి 5 సంతకాలను ఐదు ముఖ్యమైన అంశాలపై పెట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై పెట్టి 16,437 ఉపాధ్యాయ నియామకాలకు పచ్చ జెండా ఊపారన్నారు. గతంలో ఉన్న 3 వేల పింఛనును వృద్ధులకు 4 వేలు, దివ్యాంగులకు 6 వేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేనని కొనియాడారు. ప్రతి నెలా 1వ తేదీనే పింఛను అందిస్తూ వారిని ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో నాయకులను భాగస్వాములను చేయడం వల్ల స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు మార్గం దొరుకుతుందన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేసి ప్రజలకు మేలు చేశారని అన్నారు.

19 వ డివిజన్ లో ఇంటింటికి “ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం” ప్రారంభం.*సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజా పాలన -నూకరాజు మ...
20/09/2024

19 వ డివిజన్ లో ఇంటింటికి “ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం” ప్రారంభం.

*సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజా పాలన -నూకరాజు మదన్ కుమార్ రెడ్డి*

-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో 19 వ డివిజన్ ని మోడల్ డివిజన్ గా చేయడమే నా లక్ష్యం.నూకరాజు మదన్ కుమార్ రెడ్డి.

- మన కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి
- వంద రోజుల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
- వరదల నేపథ్యంలో సీఎం ఎంత కష్టపడ్డారో ప్రత్యక్ష్యంగా చూశాం
- రాబోయే రోజుల్లో మరిన్ని హామీల అమలుకు సీఎం కృషి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతుందని 19 వ డివిజన్ కార్పొరేటర్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గఅన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ముందుగా నేడు 19 వ డివిజన్ ముత్యాలపాలెంలో ముందుగా ఇంటింటికి వెళ్లి 100 రోజుల్లో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల నివేదికను ప్రజలకు అందించారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, గత 5 ఏళ్లలో కనిపించని మార్పు ఈ వంద రోజుల్లో కనిపిస్తోందన్నారు. మంచి ప్రభుత్వం అంటే ప్రజలు ప్రశాంతంగా జీవించడం అని అన్నారు. ప్రతి వర్గానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. సీఎంగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తొలి 5 సంతకాలను ఐదు ముఖ్యమైన అంశాలపై పెట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై పెట్టి 16,437 ఉపాధ్యాయ నియామకాలకు పచ్చ జెండా ఊపారన్నారు. గతంలో ఉన్న 3 వేల పింఛనును వృద్ధులకు 4 వేలు, దివ్యాంగులకు 6 వేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేనని కొనియాడారు. ప్రతి నెలా 1వ తేదీనే పింఛను అందిస్తూ వారిని ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో నాయకులను భాగస్వాములను చేయడం వల్ల స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు మార్గం దొరుకుతుందన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేసి ప్రజలకు మేలు చేశారని అన్నారు.

Address

Nellore

Telephone

+918985585713

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhan Kumar Reddy Nukaraju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share