ALL INDIA IMAMS Council nellore AP

ALL INDIA IMAMS Council nellore AP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ALL INDIA IMAMS Council nellore AP, Social service, Pedda bazaar markaz masjid, Nellore.

Shadi "MUBARAKHHO" Allhta Aala Aap ki Naye zindagi me Khyro Aafiyat kare Aameen YaRabbal Aalameen.
11/05/2023

Shadi "MUBARAKHHO" Allhta Aala Aap ki Naye zindagi me Khyro Aafiyat kare Aameen YaRabbal Aalameen.

ప్రెస్ నోట్           ****************"యూనిఫామ్ సివిల్ కోడ్"పై ఢిల్లీ హైకోర్టు అభిప్రాయం ఖండించదగినది,ఆర్టికల్ 44 ను తప్...
12/07/2021

ప్రెస్ నోట్
****************
"యూనిఫామ్ సివిల్ కోడ్"పై ఢిల్లీ హైకోర్టు అభిప్రాయం ఖండించదగినది,ఆర్టికల్ 44 ను తప్పుగా వ్యక్తపరుస్తు మతస్వేచ్ఛ ను హరించాలని కుట్రలు జరుగుతున్నాయి:ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్
★★★★★■■★★★★★
నెల్లూరు,11/07/2021: స్థానిక బార్కాస్ సెంటర్ లో కల ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు హాఫిజ్ మౌలానా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ "యూనిఫామ్ సివిల్ కోడ్ " అర్థం ఏమిటంటే వివిధ మతాలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛ లేకుండా అన్ని మతాలకు ఒకే సివిల్ కోడ్ తీసుకొని రావడం ,మత స్వేచ్ఛ కు వ్యతిరేకంగా బ్రహ్మాణత్వమును ఆపాదించే కుట్రలు ప్రారంభిస్తే ప్రజలందరూ రోడ్లపై వస్తారని.ఢిల్లీ హైకోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ ను అంగీకరిస్తు ఇచ్చిన అభిప్రాయం దేశంలో మనోవాదమును తీసుకొని వస్తుందని. ఈ విధంగా రాజ్యాంగ వ్యతిరేకమైన కుట్రలు జరుగుతున్నాయని ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ సెక్రటేరియట్ వ్యక్తపరుస్తుందని తెలిపారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 44 యొక్క"యూనిఫామ్ సివిల్ కోడ్" సంబంధం కొత్తగా చట్టాలు చేయటానికి కాదు ఉన్న చట్టాలను రక్షించటానికని.దీని అర్థం ఏమిటంటే రాజ్యంగం ఇచ్చిన మత స్వేచ్ఛ ,హక్కులు మరియు అనుసరణ ఎవరి మతానుసారం వారికి ఇచ్చి ఉంది. ఇందులో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి అన్ని మతాలు మరియు కమ్యూనిటిల కు సంబంధించిన చట్టాల అమలు ఒకే లా ఉండాలి ఎందుకంటే అందరికీ వారివారి హక్కుల పరిరక్షణ జరగాలి. దీనిపై ఏ ప్రభుత్వం కూడా ద్రుష్టి పెట్టి ఆలోచించలేదు.
ఆల్ ఇండియా ఇమామ్స్ కౌ న్సిల్జాతీయ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ హనీఫ్ అహ్రార్ గారు మాట్లాడుతూ ఆర్టికల్ 44 ప్రకారం మతాలనుసారం జీవించే వారి "పర్సనల్ లా" ను అంతం చేసి అందరికి ఒకే సివిల్ లా తీసుకొని రావడం అని అర్ధం కాదని ఎందుకంటే రాజ్యంగంలో పార్ట్ 3 లోని ప్రాధమిక హక్కుల ప్రకారం దేశంలో ఇలాంటి చట్టాలు చేయ్యకూడదు దానివల్ల వారికి ఇవ్వబడ్డ హక్కులు హరించబడటమో లేదా అందులో లోటు తీసుకొని రావటమో ఉండకూడదని చెప్పబడింది. ఆర్టికల్ 13(1) ప్రకారం దేశంలో మత ,జాతి ,లింగ లేదా జన్మస్థలం లేక ఇందులో ఏవైనా వాటిని ఆధారంగా ఏ పౌరుడికి వ్యతిరేకంగా వ్యవహరించకూదని స్పష్టంగా చెప్పబడింది. ఇలాగే ఆర్టికల్ 25,26,28,29 మరియు 30 లో భారతదేశం లో నివసించే పౌరులందరికి మత స్వేచ్ఛ,జీవిత వ్యవహారలైన వివాహం,వారసత్వం మొదలైన వి వాటి స్వేచ్ఛ , మన సంస్కృతి ,భాష మరియు పాఠశాలలు ,ఇన్స్టిట్యూటషన్స్ స్థాపించే స్వేచ్ఛ మరియు తమ తమ మత ప్రచారం చేసుకొనే హక్కు లకు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పూర్తి వ్యతిరేకం.పైన చెప్పిన హక్కులను రాజ్యంగం గ్యారంటీ ఇస్తుంది. ఇందులో ఎలాంటి హెచ్చుతగ్గులను రాజ్యాంగం అనుమతించదు.దేశంలోని ఏ కోర్టు కూడా వీటికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వకూడదు మరియు అసెంబ్లీ ,పార్లమెంటులో వీటికి వ్యతిరేకంగా ఎలాంటి చట్టాలు పాస్ చేయకూడదు. ఇలా ఉంటే ఢిల్లీ హైకోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్ చాలా అవసరమని చెప్పడం మరియు అచరణకు ఇది సరైన సమయం అనడం విడ్డూరం. బిజెపి లాంటి మనోవాద ప్రభుత్వానికి దీనిపై సూచనలు ఇవ్వటం న్యాయానికి ఎంత నష్టం మరియు ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తించటంపై వారి స్వభావం క్లుప్తంగా అర్థమవుతుంది.

26/06/2021
ప్రెస్ నోట‌్** *  19-1-2021-రామ్ మందిర నిర్మాణం కోసం నిధులు  ర్యాలీలు మరియు సంఘ్ పరివారివార్ హింస, గత రథయాత్రను పునరావృత...
19/01/2021

ప్రెస్ నోట‌్** * 19-1-2021-రామ్ మందిర నిర్మాణం కోసం నిధులు ర్యాలీలు మరియు సంఘ్ పరివారివార్ హింస, గత రథయాత్రను పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు * ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ # # # # # # # స్థానిక నెల్లూరు పెద్ధబజార్ ఉ
లమాల సమావేశంలో ఆల్ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ జిల్లా కార్యదర్శి హఫీజ్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు మౌలానా అహ్మద్ బేగ్ నద్వి, రామ్ మందిరానికి నిధుల సేకరణ పేరిట ఇటీవల జరిగిన హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలా అన్నారు: “మన దేశం మరియు ముస్లిం జనాభా అలాంటి మరొక దాడిని నిలబెట్టలేరు. * ముస్లింలు రామ్ మందిర్ నిధుల సేకరణ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని, procession రేగింపు ముస్లిం ప్రాంతాల్లోకి ప్రవేశించిన వెంటనే అల్లర్లు చెలరేగాయని వీహెచ్‌పీ ఆరోపణ పూర్తిగా నిరాధారమైనది. * వాస్తవం ఏమిటంటే, రామ్ మందిర్ ఫండ్ కలెక్షన్ పేరిట, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ప్రజలు procession ఉరేగింపుగా ముస్లిం ప్రాంతాలలోకి ప్రవేశిస్తారు, ముస్లిం వ్యతిరేక నినాదాలు చేస్తూ ముస్లింలు మరియు వారి వర్గాలపై పెద్ద ఎత్తున దాడి చేస్తారు. మసీదులను ధ్వంసం చేయడానికి మరియు ఇళ్లను తగలబెట్టడానికి కూడా వారు వెనుకాడరు. ఈ రోజు, కొన్ని గ్రామాల్లోని ముస్లింలు ముస్లిం వ్యతిరేక బెదిరింపులకు మరియు పెరుగుతున్న హాని, బెదిరింపులకు భయపడి తమ ఇళ్లను ‌వదిలి పారిపోతున్నారు. కనీసం రెండు కేసులలో, హింస సమయంలో నిర్వాహకులు కేవలం ప్రేక్షన కాదు. దీనికి విరుద్ధంగా, ఇళ్ళను కూల్చివేతలో ముస్లిములు పాల్గొన్నారు అని నిందలు మొపుతున్నా వారికి జాతీయ అధ్యక్షుడు ఈ ఆరోపణలను ఖండించారు: "ముస్లింలు విహెచ్పి మరియు బజరంగ్ దళ్ ర్యాలీలపై రాళ్ళు విసరరు." బదులుగా, వారు ఉద్దేశపూర్వకంగా ర్యాలీలను ముస్లిం త్రైమాసికాలకు తీసుకువెళతారు. ప్రజల భావోద్వేగాలను పెంచడానికి, ముస్లింల ఇల్లు, దుకాణం మరియు గౌరవాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు. * "విహెచ్‌పి నిధుల సేకరణ సంఘటనలకు ముందు విడుదల చేసిన ఒక వీడియో హిందూ మనోభావాలను బహిర్గతం చేసింది మరియు ముస్లిం వ్యతిరేక హింసను రేకెత్తించే వారి దుర్మార్గపు ఉద్దేశాలను బహిర్గతం చేసింది." ముస్లింలపై హింస హిందువులకు గర్వకారణంగా, బాబ్రీ మసీదు కూల్చివేత కథను పునరావృతం చేసి, "మధుర ,"మరియు "కాశీ ",మసీదులు మరియు పుణ్యక్షేత్రాలను తిరిగి స్వాధీనం చేసుకోవటానికి పోరాడవలసిన అవసరాన్ని ఈ వీడియో వర్ణిస్తుంది. అది ఏమిటి. ఇది

ప్రెస్ నోట్ ***********************ఉత్తరప్రదేశ్ లో పెరిగిపోతున్న పోలీసుల గూండాయిజం -"లవ్ జిహాద్" కు వ్యతిరేకంగా న్యాయ పో...
12/01/2021

ప్రెస్ నోట్
***********************
ఉత్తరప్రదేశ్ లో పెరిగిపోతున్న పోలీసుల గూండాయిజం -"లవ్ జిహాద్" కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం మొదలుపెట్టుతున్న ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్
◆◆◆◆◆■■◆◆◆◆◆◆
నెల్లూరు, స్థానిక మన్సుర్ నగర్,12/01/2021: ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ ఉలమాల సమావేశం లో జిల్లా కార్యదర్శి హాఫిజ్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ "లవ్ జిహాద్" పేరుతో ముస్లిం సమాజాన్ని అపకీర్తి పాలు చేసి ,యువకులను లక్యం చేసుకొని వేధించటంపై ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ హనీఫ్ అహ్రార్ సాపూరి గారు తీవ్రంగా ఖండించారు అని తెలిపారు. బిజెపి కనుసైగల్లో ఉత్తరప్రదేశ్ ,మధ్యప్రదేశ్ మరియు దేశంలో ని వివిధ రాష్ట్రాలలో "లవ్ జిహాద్" పేరుతో సంఘ్ పరివార్ మూకలు ఒక వర్గం పై దాడులు మరియు దౌర్జన్యాలకు వడిగట్టుతున్నారు మరియు బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ "లవ్ జిహాద్" ను ఆసరాగా చేసుకొని ముస్లిములను వేధింపులకు గురిచేస్తున్నారు."లవ్ జిహాద్" ను ప్రభుత్వం మరియు పోలీసులు దుర్వినియోగ పరుస్తు రాజ్యాంగం పై దాడి మరియు మానవహక్కుల పై దాడి అని ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి ముఫ్తీ హనీఫ్ అహ్రార్ సాహెబ్ తెలిపారు. దీని పై ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ న్యాయ పోరాటం చేయటానికి అడుగులు వేస్తుందని .గతంలో IPC 377 కు వ్యతిరేకిస్తు భారతదేశంలో ఎవరైనా ఎవరితోనైనా వివాహం చేసుకోవచ్చని ,చివరికి స్వలింగ సంపర్కం కూడా చట్టవ్యతిరేకం కాదని ,దేశంలో ఏ మతం వారైనా ఇతర మతస్తులను వివాహం చేసుకోవచ్చు లేదా కలిసి దాంపత్యం చేసుకోవచ్చని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని .ఇప్పుడు బిజెపి పరిపాలిత రాష్ట్రాలలో "లవ్ జిహాద్" అనే రాజ్యాంగ వ్యతిరేక చట్టాన్ని చేసి రాజ్యాంగం మరియు దేశ సర్వోన్నత న్యాయస్థాన తీర్పు లకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తు అమాయకులను ముఖ్యంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దౌర్జన్యాలు ,దాడులు చేయడం జరుగుతుందని .ఈ రాజ్యాంగ వ్యతిరేక ,మానవహక్కుల వ్యతిరేకమైన చట్టాలపై న్యాయ పోరాటం చేయటానికి ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ అడుగులు వేస్తుందని తెలిపారు. ఈసమావేశంలో మౌలానా అయ్యూబ్, మౌలానా మసూద్,ముఫ్తి అబ్దుల్ రెహ్మన్,హాఫిజ్ సనావుల్లా గారు పాల్గొన్నారు***ఇట్లు జిల్లా కార్యదర్శి హాఫిజ్ ఖలీల్ అహ్మద్.

الحمدللہ آج بروز ہفتہ2021 -1-2  *آل انڈیا امامس کونسل کے نیشنل اور اسٹیٹ کے ذمہدار حضرات کا دورہ اونگول پرکاشم ضلع میں ہ...
06/01/2021

الحمدللہ آج بروز ہفتہ2021 -1-2
*آل انڈیا امامس کونسل کے نیشنل اور اسٹیٹ کے ذمہدار حضرات کا دورہ اونگول پرکاشم ضلع میں ہوا جسمیں حضرت مولانا فیصل صاحب دامت برکاتھم, نیشنل جنرل سیکریڑی اورحضرت حافظ عطا ٕ اللہ خان صاحب سراجی دامت برکاتھم, اسٹیٹ جنرل سیکریڑی اور حضرت مولانا مصطفیٰ صاحب رشادی دامت برکاتھم ,اسٹیٹ کونسل ممبر اور حضرت محمد غوث صاحب دامت برکاتھم, ان حضرات نے شہر انگول کے معزز علماء کے سامنے آل انڈیا امامس کونسل کے *"اغراض ومقاصد سامنے رکھنے کے بعد امامس کونسل میں کام کرنے کو قبول کرلیے۔اس طرح متفقہ طور پر (اکثروکی رائےپر) انگول ضلع کے لیے *اڈھاک کمیٹی تشکیل عمل میں آیی۔ *** ہم امامس کونسل کرنول, نند یال, یمیگنور.کڈپہ,نیلور, گوڈور,کاولی, کندکور, ادیگر ی, رائ چوٹی ان حضرات نے مبارک باد پیش کر تے ہیں۔🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹

آج بتاریخ 05/01/2021  بروز  منگل آل انڈیا امامس کونسل نیشنل سکریٹری مولانا فیصل اشرفی آندھراپردیش اسٹیٹ صدر مولانا یوسف ...
06/01/2021

آج بتاریخ 05/01/2021 بروز منگل آل انڈیا امامس کونسل نیشنل سکریٹری مولانا فیصل اشرفی آندھراپردیش اسٹیٹ صدر مولانا یوسف باقوی اسٹیٹ جنرل سکریٹری حافظ عطاءاللہ خان شہر" چتور" اور "تیروپتی" کے علماء کرام کے ساتھ ملاقات کیا اور حالات حاضرہ پر مشورہ ہوا۔ الحمد للہ

04/01/2021
https://youtu.be/IIEkGAxaLiY*_ *
25/12/2020

https://youtu.be/IIEkGAxaLiY

*_ *

Moulana Khalid Saifullah Rahmani, Sec, AIMPLB condemns RSS motivated ED Raid on Popular Front

ALL INDIA IMAMS COUNCIL NELLORE A.P 24-12-2020
24/12/2020

ALL INDIA IMAMS COUNCIL NELLORE A.P 24-12-2020

All india imams council nellore a.p 23-12-2020
23/12/2020

All india imams council nellore a.p 23-12-2020

ప్రెస్ నోట‌్ 15-12-2020*******హాఫిజ్ అబూబకర్ సిద్దీఖ్ కి సన్మానం చేసి న:ఇమామ్స్ కౌన్సిల్, ఇన్సాఫ్,హూమన్ రైట్స్ సంఘాలు # ...
15/12/2020

ప్రెస్ నోట‌్ 15-12-2020*******హాఫిజ్ అబూబకర్ సిద్దీఖ్ కి సన్మానం చేసి న:ఇమామ్స్ కౌన్సిల్, ఇన్సాఫ్,హూమన్ రైట్స్ సంఘాలు # # # # #
# # # # స్థానిక హుదామసీదులో మతగురువుల సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా వచ్చిన హజ్రత్ మౌలానా ౙకిర్ రషాది గారు తమ ఉపన్యాసం లో "విద్య" గురించి మాట్లాడుతూ అందరూ ప్రవక్తలు మానవుల కి విద్యతో నే తమతమ జీవితాలు మర్గదర్శనం అని అన్నారు "ఖురాన్ మజీద్" లో మొట్టమొదటి వాఖ్యం విద్య తోనే మేదలైందని అలాగే ఖురాన్ లో వేరే అధ్యాయం లో "అల్లాహ్ " ఆజ్ఞా ఇలా వుందని తెలిపారు "విద్య వున్న వాడు విద్య లేని వాడు ఎప్ప టికి సరి సమానం కారు అని తెలిపారు జిల్లా అధ్యక్షులు మౌలానా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ హాఫిజ్ అబూబకర్ సిద్దీఖ్ స్కూల్ కు వెళుతూ ఖురాన్ మజీద్ కంప్లిట‌్ చూసి తరువాత 10th ఇంట‌ర్మీట‌్,ఈమధ్య లో " నీట‌్"ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ వచ్చింది కలెక్టర్ గారు సన్మానం జరిగిన విషయం మన అందరికి సంతోషంగా ఉంది అని ‌తెలిపారు.మానవుల హక్కు సంఘం జిల్లా అధ్యక్షులు ముహమ్మద్ జియావుల్ హఖ్ మాట్లాడుతూ మతోన్మాదులు ముస్లిముల ను అనగదొగ్గలని నిందలు మొపుతున్నా కూడా ముస్లిం పిల్లలు జామియ మిల్లియ యూనివర్సిటీ నుండి "UPSC" లో పాస్ అవ్వడం అలాగే ఇమాములు "అడ్వకేట్" మరియు డాక్టర్లు కావడం మన ముస్లిముల కు చాలా సంతోషదగ్గ విషయం అని అన్నారు జిల్లా కార్యదర్శి హాఫీజ్ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ శ్రద్ధగా చదువు తున్న వారి కి ప్రోత్సాహం చేయడం మన భాధ్యత,అని తెలిపారు, అనంతరం ముఖ్య అతిథి హజ్రత్ మౌలానా ౙకిర్ రషాది గారు ‌షాల్వవేశి డాక్టర్ అవ్వాలని దువా జేశారు,ఇన్సాఫ్,అధ్యక్షులు అజీజ్ ,ఏఐయఫ్ సిరాజ్ గారు, మసీదు కమిటీలు షాల్వ కప్పి సన్మానం చేశారు, ఈ కార్యక్రమంలో హాఫిజ్ హనీఫ్, హాఫిజ్ సమివుల్లా, సజ్జాద్ గారు, మతగురువులు పాల్గొన్నారు

Address

Pedda Bazaar Markaz Masjid
Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when ALL INDIA IMAMS Council nellore AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category