12/10/2024
- *సాధారణ భక్తుల క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.*
- *శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఏర్పాట్లపై భక్తులతో మాట్లాడి తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.*
- *ఈ ఏడాది అత్యంత వైభవంగా వేడుకలు జరిగాయని, సాధారణ భక్తులకు అత్యంత త్వరగా అమ్మవారి దర్శనం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో చెప్పిన భక్తులు.*
- *చిన్న చిన్న పొరపాట్లు జరిగిఉంటే నిండు మనస్సుతో క్షమించండి.*
--------------------------------------
🔸 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తులందరితో కలసి సాధారణ భక్తుల క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸 11 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి సాధారణ భక్తుల క్యూ లైన్ లోనే అమ్మవారిని దర్శించుకుంటున్నా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸 రాజకీయాలను, హోదాలను గుడిబయటే వదిలివేయాలి. అమ్మవారి ముందు అందరం సమానమే. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸 సాధారణ భక్తులతో కలసి క్యూ లైన్ లో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔸 రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.