08/05/2026
मंदिर वहीं बनेगा।
మందిరం అక్కడే నిర్మిస్తాం.
నర్సంపేటలోని 800 ఏళ్ల కాకతీయ దేవాలయ పునర్నిర్మాణం చేసే బాధ్యత బీజేపీదే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ కాకతీయుల వైభవాన్ని నిర్మూలించాలని చూస్తోంది, కానీ బీజేపీ అది ఎన్నటికీ జరగనివ్వదు. హిందువుల విశ్వాసం, నమ్మకంపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. కాకతీయ వారసత్వం తెలంగాణ ఆత్మ — దాన్ని తాకిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారు.
CongressMuslimLeague