Telugu Desam Party: Palasa

Telugu Desam Party: Palasa Official Page of TDP Palasa

04/09/2026

యువతకు ఉద్యోగాలు కల్పించడమే నా మొదటి ప్రయారిటీ. యువగళం పాదయాత్రలో ఒక తల్లి చెప్పిన మాట నన్ను కదిలించింది. అందులో నుంచి వచ్చిందే యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం. మనం నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఆరోజు నుంచే మన పతనం మొదలవుతుంది.

04/09/2026

ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ఇంటింటికీ వివరించే కార్యక్రమం 39వ రోజు పూర్తయింది.





04/09/2026

అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ భవనాలను నిర్మిస్తున్నాం. ఆ నిర్మాణాల్లో సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ చేసేలా అవకాశం కల్పిస్తాం.

04/09/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మకుటం లేని మహారాజు, రాజకీయ దురంధరుడు తన 40 ఏళ్ల రాజకీయ జీవితం లో ఒక్క అవినీతి మరక లేని నిజాయితీ కలిగిన నాయకుడు. నర్సీపట్నం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి , మాజీ ఎంపీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ Ayyanna Patrudu Chinthakayala గారికి జన్మదిన శుభాకాంక్షలు.

- మీ గౌతు శిరీష
ఎమ్మెల్యే పలాస

04/09/2026

గత ప్రభుత్వం అలసత్వంతో వదిలేసిన ప్రాజెక్టును సీఎం చంద్రబాబు గారు పునరుద్ధరించి, పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో.. రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

04/09/2026

వెలిగొండ ప్రాజెక్టు అంటే జగన్ రెడ్డికి ఒక శిలాఫలకం, పబ్లిసిటీ మాత్రమే. అదే చంద్రబాబు నాయుడు గారికి కరవు నేలకు కృష్ణమ్మ ప్రవాహం, ప్రొడక్టివిటీ, రైతులను కాపాడటం. ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టు పూర్తి చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు జగన్.




04/09/2026

మెగా డీఎస్సీనే కాదు రాబోయే రోజుల్లో మరో 3 డీఎస్సీలు ఇచ్చి టీచర్ పోస్టులు భర్తీచేసే బాధ్యత నాది.



•సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక వసతులు, ఇంధన రంగాలతో పాటు అమరావతి అభివృద్ధికి సంబం...
04/09/2026

•సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక వసతులు, ఇంధన రంగాలతో పాటు అమరావతి అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది

•రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు

•అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు

•కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు ఆలయ కమిటీ ఆహ్వానం అందించింది

•ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాల సవరణ కోసం రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/PD6U1


04/09/2026

ధర్మాన్ని కాపాడిన జగద్గురువు,
భక్తులను కరుణించిన గోపాలకృష్ణుడు
ప్రతి ఒక్కరినీ సుఖశాంతులతో ఆశీర్వదించాలి..
ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు..





03/09/2026

రెడ్డి సామాజికవర్గాన్ని జగన్ రాజకీయంగా ఉపయోగించుకున్నారనేది నగ్న సత్యం. జగన్‌కు అండగా నిలిచిన రెడ్డి సామాజికవర్గ రైతులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులకు ఆయన పాలనలో ఎంత న్యాయం జరిగిందో ప్రశ్నించుకోవాలి. ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న ఒక్క రెడ్డి కాంట్రాక్టర్, రైతునైనా జగన్ పరామర్శించాడా..?

Address

Palasa
Palasa

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Palasa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Palasa:

Shortcuts

Share