Telugu Desam Party: Parvathipuram

Telugu Desam Party: Parvathipuram Official Page of TDP Parvathipuram

02/06/2026

దశాబ్దాల కల విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్రలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి నేతృత్వంలో కూటమి నేతల సంబరాలు..



02/06/2026

ముంబై లో బ్యాంక్ అఫ్ అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా కాన్ఫెరెన్స్ 2026లో ఏపీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలను ఇవ్వడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది అని ఆయన అన్నారు.



02/06/2026

యోగాక్షేమాలను ఆరా తీసి, చిన్నారి బాలుడిని ముద్దు చేసి, ఆ కల్లుగీత కార్మికుని కుటుంబానికి కలకాలం నిలిచే ఆనందానుభూతిని పంచిన సీఎం చంద్రబాబు.



02/06/2026

కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. సింహాచలం కోరిన మేరకు సొంతఇల్లు, కుళాయి సదుపాయం కల్పిస్తానని భరోసా ఇచ్చారు.



02/06/2026

రాష్ట్రంపై గొడ్డలి పార్టీ గొడ్డలి వేటు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అత్యంత ప్రశాంతమైన, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉంది. అందుకే జగన్ రెడ్డి అల్లర్లు సృష్టించడానికి, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, విగ్రహాల ధ్వంసం నాటకాలు ఆడడానికి, డీఎస్సీపై ఫేక్ అభియోగాలు మోపడానికి, ఫేక్ ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో అశాంతి నెలకొనేలా చూడాలని కుట్రలు పన్నుతున్నాడు.



02/06/2026

గీత కార్మికుల సమస్యలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.



SIRపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్. హాజరై దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వర్క్ షాప్ లో ప...
02/06/2026

SIRపై టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్. హాజరై దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వర్క్ షాప్ లో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పరిశీలకులు,


02/06/2026

'పేదల సేవలో' భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలంతో నడుస్తూ మాట్లాడిన సీఎం వృత్తిని గురించి, వారి ఆదాయం, జీవన విధానం గురించి తెలుసుకున్నారు. సింహాచలం తాటి చెట్టు ఎక్కి కల్లుతీసే విధానాన్ని పరిశీలించిన సీఎం తాజా కల్లును రుచి చూశారు.
#పేదలసేవలో



02/06/2026

డేటా సెంటర్లు మంచివి కావని అంటూ కొంతమంది సృష్టిస్తున్న అపోహలపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

"డేటా సెంటర్లు మంచివి కావు" అంటూ అమెరికా ఉదాహరణ చెబుతున్నారు. అమెరికాను చూసుకుంటే, మన దేశంలో వన్ నేషన్ - వన్ గ్రిడ్ ఉంది. అమెరికాలో అది లేదు.

నీటి విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఇది వియత్నాం లేదా బ్రెజిల్ దేశాల మొత్తం వార్షిక నీటి వినియోగంతో సమానం.

మేము నిర్మించాలనుకుంటున్న 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు కేవలం 1 టీఎంసీ నీరు మాత్రమే అవసరం. ఒక గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్, ఒక గిగావాట్ డేటా సెంటర్ కంటే 7 రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుంది.

కానీ ప్రతి ఒక్కరూ డేటా సెంటర్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప, థర్మల్ పవర్ ప్లాంట్ల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి యువతతో ఈ విషయాలపై చర్చించడం, వారి భయాలు మరియు అపోహలను తొలగించడం చాలా ముఖ్యం.


02/06/2026

ప్రజా నాయకులు.. ఎప్పుడూ ప్రజలతోనే..

పరదాలు ఉండవు... ప్రజలపై ప్రేమ ఉంటుంది..
గొడ్డలి వేట్లు ఉండవు... గుండెల్లో ప్రేమ ఉంటుంది..



Address

Parvathipuram

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Parvathipuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Parvathipuram:

Share