27/05/2026
Mahanadu Day 1
తెలుగుదేశం పార్టీ అతి పెద్ద పండుగ మహానాడు ఈసారి డిజిటల్ విధానం లో నిర్వహించిన నేపథ్యంలో కొయ్యలగూడెం మండలం క్లస్టర్ 9 పరిధిలోని గ్రామాలకు కొయ్యలగూడెం పట్టణంలో క్లస్టర్ 8 పరిధిలోని గ్రామాలకు కన్నాపురం గ్రామంలో స్క్రీన్లు ఏర్పాటు చేసి మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాకర్ చైర్మన్ మరియు పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బోరగం శ్రీనివాసులు , నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ మరియు కొయ్యలగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పారేపల్లి రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మరియు కార్యకర్తలు తో కలిసి పాల్గొనడం జరిగింది..