19/01/2024
ఎస్సీ ఎస్టీలపై దాడుల్లో దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ కి మొదటి స్థానం (NCRB).
దళితులపై దాడులను నివారించలేక విగ్రహ రాజకీయాలకు తెరలేపిన కంసమామ జగన్.
అంబేద్కర్ మహనీయుడు ఏం కోరుకునేవారు? ఆయన విగ్రహం పెట్టమనేవాడా లేక మొదట బడుగు బలహీన వర్గాల జీవితాలకు భద్రత కల్పించమనేవాడా?
దళితుల బ్రతుకులను గాలికొదిలేసి కేవలం విగ్రహం కట్టిస్తే జగన్ మేనమామ అయిపోతాడా?