Telugu Desam Party: Rajahmundry Rural

Telugu Desam Party: Rajahmundry Rural Official Page of TDP Rajahmundry Rural

28/02/2026

జగన్ అసలు హిందువే కాదు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ చేసిన వైసీపీ నేతలకు కనీసం పశ్చాత్తాపం కూడా లేదు.






28/02/2026

ప్రజలకు మంచి చేయడమే లోకేష్ అన్న ఆశయం.
తప్పక లభిస్తుంది దేవదేవుని ఆశీర్వాదం.




దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. రేపు సెలవు దినం కావడంతో, ఒక్క రోజు ముందుగానే రాష్ట్రమ...
28/02/2026

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. రేపు సెలవు దినం కావడంతో, ఒక్క రోజు ముందుగానే రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఉదయం 11 గంటలకే 80% పైగా పెన్షన్ల పంపిణీ పూర్తైంది.

మరికాసేపట్లో విజయనగరం జిల్లా రావివలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు గారు.

#పేదలసేవలో




• కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే.. "ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 "సదస్సులో ఐటీ ,విద్యాశాఖల...
28/02/2026

• కష్టకాలంలో వెన్నంటి నిలిచిన పవన్ కళ్యాణ్ నాకు జీవితాంతం పెద్దన్నే.. "ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 "సదస్సులో ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్ఠీకరణ

• ఈ ఏడాది చివరి నాటికి 10.6 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయిస్తాం.. వ్యవసాయం, హౌసింగ్ బడ్జెట్ పై సీఎం చంద్రబాబు

• ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ చేసి త్వరలో "మనమిత్ర 2.0 "ను ప్రారంభిస్తాం.. అసెంబ్లీలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• రూ 2,300 కోట్ల పెట్టుబడితో 1,750 మందికి ఉద్యోగాలు కల్పించే "బ్లూ జెట్ హెల్త్ కేర్" పరిశ్రమకు రాంబిల్లి సెజ్ లో నేడు శంకుస్థాపన చేయనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• చీపురుపల్లిలో హెచ్ పీ వీ వాక్సినేషన్ , రావివలసలో ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాలలో నేడు పాల్గొననున్న సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/Yjtac


27/02/2026

2019-2024 మధ్య తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది. రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు క్షమాపణ చెబుతున్నాను. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమలలో ప్రపంచ స్థాయి టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఈ మహాపాపంలో భాగస్వాములు అయిన నిందితులను ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. - నారా లోకేష్, రాష్ట్ర హెచ్చార్డీ మరియు ఐటీ శాఖా మంత్రి

27/02/2026

గత పాలకులు హౌసింగ్‌లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక విధానాన్ని కూడా అస్తవ్యస్తం చేసి అవినీతికి పాల్పడ్డారు. ఈ అక్రమాల్లో భాగస్వాములైన వారిని చట్టపరంగా శిక్షిస్తాం.


జగన్ నోట  'ప్రాజెక్టు కడతా', 'అభివృద్ధి చేస్తా' అన్న మాటలు వస్తే నిజమని ఎవరూ నమ్మరు.  అయినా నాలుగు సార్లు చెప్పేసరికి ఒక...
27/02/2026

జగన్ నోట 'ప్రాజెక్టు కడతా', 'అభివృద్ధి చేస్తా' అన్న మాటలు వస్తే నిజమని ఎవరూ నమ్మరు. అయినా నాలుగు సార్లు చెప్పేసరికి ఒకవేళ పొరబాటున చేసేస్తాడేమో అనుకున్నారు. కానీ జగన్ విషయంలో జనం నమ్మిందే నిజమైంది. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండానే ఎన్నికలకు ముందు వెలిగొండను జాతికి అంకితం అనేశాడు జగన్. ఎంత మోసపోయాం అనుకున్నారు జనం.


27/02/2026

సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో రాష్ట్రమంతా యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేస్తున్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి - చోడవరం రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.


27/02/2026

ఇరిగేషన్ వ్యవస్థ మరమ్మత్తులకు కూడా గత వైసీపీ ప్రభుత్వం పైసా కూడా కేటాయించలేదు.

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పుట్టు పూర్వోత్తరాలు చూస్తే ఈ ప్రాజెక్టుకు అన్నీ చంద్రబాబుగారే. 30 ఏళ్ళ క్రితం  ప్రాజెక్...
27/02/2026

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పుట్టు పూర్వోత్తరాలు చూస్తే ఈ ప్రాజెక్టుకు అన్నీ చంద్రబాబుగారే. 30 ఏళ్ళ క్రితం ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేసింది ఆయనే. ప్రాజెక్టు పనుల్లో 90 శాతం పూర్తి చేసింది ఆయనే. మిగతా పని పూర్తి చేసేది కూడా ఆయనే. ఐదేళ్ళలో కేవలం 5 శాతం పనులు చేసిన జగన్ కు వెలిగొండ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?


• రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తాం .....
27/02/2026

• రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తాం ..అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు

• కల్తీ నెయ్యి పై చర్చకు వైసీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారు? శాసనమండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ..మంత్రి పయ్యావుల కేశవ్

• ఘటన జరిగాక కాదు, ముందే మేల్కొనాలి ..అతిసార,కల్తీపాల ఘటనలపై జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు

• 2027 గోదావరి పుష్కరాలను ఆరు జిల్లాల్లో మహా కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు 373 ఘాట్లు ఏర్పాటు. గోదావరి పుష్కరాలు పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న ఎనిమిది మంది మంత్రులు

• రాష్ట్రంలోని గ్రామ ,వార్డు సచివాలయాలకు "స్వర్ణ గ్రామం ", "స్వర్ణ వార్డు" గా పేర్ల మార్పు . మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/w483v


Address

Rajahmundry Rural
Rajahmundry

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Rajahmundry Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share