29/08/2026
సీ ఓటర్ సర్వే
మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్..
జయహో కూటమి...
రెండున్నరేళ్ళ తరువాత కూడా, కూటమి ప్రభుత్వానికి జై కొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది గొడ్డలి పార్టీ ఫేక్ సర్వే కాదు. జాతీయ సంస్థ సీ ఓటర్ - ఇండియా టుడే "Mood Of The Nation" సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 20 ఎంపీ సీట్లలో కూటమి విజయం సాధించనుంది. సూపర్ సిక్స్ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బలమైన అడ్మినిస్ట్రేషన్, కూటమి ఐక్యతను ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తున్నారని సర్వే తేల్చింది.
గొడ్డలి పార్టీ చేస్తున్న విష ప్రచారాలు, జగన్ కామెడీ ప్రెస్ మీట్లు ప్రజలు విశ్వసించటం లేదని మరోసారి స్పష్టమైంది..