01/06/2026
సాలూరు: పాచిపెంట మండలం, మోసూరు పంచాయతీ, గంగన్నదొర వలస గిరిజన గ్రామంలో పింఛన్లు పంపిణీ చేసి, వారితో కలసి కూర్చొని మాట్లాడాము.. ఇటీవల నీటి సమస్య ఉందని ఆ గ్రామ ప్రజలు తెలుపగా బోరు వేయించాం.. అందుకు వారంతా సంతోషంతో మాకు కృతజ్ఞతలు తెలిపారు
#గుమ్మిడి_సంధ్యారాణి #సాలూరు_ఎమ్మెల్యే
|| Alluri Seetharamaraj district || Gummidi Sandhyarani ||