Sathyavedu

Sathyavedu Satyavedu is a town in Chittoor district of the Indian state of Andhra Pradesh. It is in the border of andhra Pradesh and Tamil nadu.

It is the mandal headquarters of Satyavedu mandal. It is located 60 km north of Chennai Metropolitan City

✒️ *బస్సు ను ఢీ కొట్టిన టిప్పర్ లారీ*✒️ *-ఇద్దరి పరిస్థితి విషమం*✒️ *-12 మందికి తీవ్ర గాయాలు*✒️ *-సరిహద్దుల్లో ఆగిన లారీ...
18/03/2022

✒️ *బస్సు ను ఢీ కొట్టిన టిప్పర్ లారీ*

✒️ *-ఇద్దరి పరిస్థితి విషమం*

✒️ *-12 మందికి తీవ్ర గాయాలు*

✒️ *-సరిహద్దుల్లో ఆగిన లారీలు*
✍️....

తమిళనాడు రాష్ట్రం మాదరపాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదరపాక్కం కుట్ రోడ్ వద్ద (సిరువాడ మలుపు) బస్సును మట్టి తరలిస్తున్న టిప్పర్ లారీ మితిమీరిన వేగంతో వచ్చి ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రంకు చెందిన 112 A బస్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
బస్ లో ప్రయాణిస్తున్న సుమారు 13 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని ప్రాథమిక సమాఛారం.
వీరిని రెండు అంబులెన్స్ వాహనాల ద్వారా చైన్నై కు తరలించారని అధికార వర్గాల సమాచారం.

112 A బస్సు చైన్నై నుంచి సత్యవేడు కు వస్తుండగా మాదరపాక్కం, సిరువాడ కు వెళ్లే మలుపు వద్ద సత్యవేడు నుంచి మట్టిని
రెడ్ హెల్స్ కు తరలిస్తున్న
టి ఎన్20 సి వి 4019 నెంబర్ గల లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
బస్ ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది.

*భారీగా ఆగిన లారీలు*

కంకర, ఎర్రమట్టి ఇతర వస్తువులును తమిళనాడు కు తరలించే టిప్పర్ లారీలు బొమ్మాజీగుంట వద్ద నిలిచి పొయాయి. మట్టిని తరలిస్తున్న లారీ బోల్తా కొట్టింది. అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు దాంతో లారీలు ఆపేశారు. రెండు రాష్ట్రాల సరి హద్దు వద్ద జరుగుతున్న మట్టి అక్రమ రవాణా ,ఎక్కవ టన్నేజి తో వెళ్లే వాహనాల విషయాలను తమిళనాడు పోలీస్ నిఘా విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు.

Areal view of Sathyavedu
02/11/2021

Areal view of Sathyavedu

శభాష్..
01/11/2021

శభాష్..

సైబర్ దొంగలు పడ్డారు జాగ్రత్త
24/02/2021

సైబర్ దొంగలు పడ్డారు జాగ్రత్త

30/08/2020

Ancient sculpture

30/08/2020

మెతుకు విలువ అది పండించిన రైతున్నకు మాత్రమే తెలుసు. నా దృష్టిలో మెతుకు బంగారం కంటే ఎక్కువ ఎందుకంటే.. నీ దగ్గర ఎంత బంగారం ఉన్న ఆకలి వేస్తే పుట్టెడు మెతుకులు తింటావ్ కానీ బంగారం తినవ్ కదా..! 🌾

దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి.🙏

11/03/2020

భారతీయుల హిందువు ధర్మాన్ని బయట దేశాల్లో నాశనం చేస్తున్నరూ,
విదేశీయులు ఇండియాలో ప్రేమతో దగ్గర తీసుకుంటే అక్కడ మనవాళ్ళు భయపెట్టి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు

https://www.facebook.com/ACurrentAffair9/videos/524976044749691/

10/03/2020
08/03/2020

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మం గళవారం వెలువడ్డాయి. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ కోసం తమ విధులు, బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఎంపీటీసీల విధులు, బాధ్యతలు
ఎంపీటీసీగా ఎన్నికైన వ్యక్తి మొదటి మూడు మండల పరిషత్ సమావేశాల్లోపు ప్రమాణ స్వీకారం చేయకపోతే సభ్యత్వం రద్దవుతుంది.
అలాగే వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాక పోయినా నోటీసులు జారీచేసి సభ్యతాన్ని రద్దు చేస్తారు.
మండల పరిషత్‌ను ప్రశ్నించే హక్కు వీరికి ఉంది.
మండల పరిషత్ సమీక్షా సమావేశాలకు హాజరై తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేయవచ్చు. సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావచ్చు.
గ్రామ అవసరాలను గుర్తించి నిధులు రాబట్టేందుకు ప్రతిపాదించవచ్చు.
అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతుంటే ప్రశ్నిం చడమే కాక విషయూన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
తమ పరిధిలోని పాఠశాలలను పరిశీలించి విద్యా ప్రమాణాలు మెరుగుదలకు సూచనలు చేయవచ్చు.
మండల పరిషత్ నిధులు సద్వినియోగం అయ్యేలా సూచించవచ్చు.
ఎంపీటీసీ సభ్యుడు తాను ప్రాతి నిధ్యం వహించే ప్రాదేశికం పరిధిలో అన్ని పంచాయతీ సమావేశాల్లో పాల్గొనవచ్చు. సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. ఓటు హక్కు ఉండదు.
మండల పరిషత్ నుంచి నిధులు తెచ్చి ఆయా గ్రామాల అభివృద్ధికి కృషి చేయవచ్చు.
మండలంలో ఎన్నికైన ఎంపీటీసీల్లో ఒక రిని మండల పరిషత్ అధ్యక్షుడి గానూ, మరొకరిని ఉపాధ్యక్షడిగా ఎన్నుకుంటారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీకి ఓటు హక్కు ఉంటుంది.
జడ్పీటీసీల విధులు, బాధ్యతలు
జడ్పీటీసీగా ఎన్నికైన వ్యక్తి వరుసగా మూడు జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరుకాక పోతే సభ్యత్వం రద్దవుతుంది.
మండల పరిషత్ సమావేశంలో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉంటూ సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. జిల్లా పరిషత్‌లో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటారు.
అభివృద్ధి పనులకు జిల్లా పరిషత్ ద్వారా నిధులు మంజూరు చేయించవచ్చు. జిల్లా పరిషత్‌లో నిధుల కొరత ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవచ్చు.
జెడ్పీ నిధులు, విధులను ప్రశ్నించే హక్కు జెడ్పీటీసీ సభ్యుడికే ఉంటుంది.
రహదారులు, తాగునీటి సమస్యలు, ప్రభుత్వ భవనాల మరమ్మతులకు నిధులు రాబట్టవచ్చు.
ప్రభుత్వం నుంచి తలసరి గ్రాంటు జిల్లా పరిషత్‌కు మంజూరవుతుంది. ఈ నిధులతో వారు ప్రాతినిధ్యం వహించే మండలం అభివృద్ధికి కృషి చేయవచ్చు.
రాజకీయ కారణాలతో నిధుల కేటాయింపులో చైర్మన్ వివక్ష చూపితే ప్రశ్నించే హక్కు ఉంటుంది.
మండల స్థాయిలో ఐసీడీఎస్, డ్వాక్రా, ఉపాధి హామీ తదితర పనులు పరి శీలించి అభివృద్ధికి తోడ్పడవచ్చు. ఆయా అంశాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై జిల్లా సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జడ్పీ టీసీ సభ్యునికి ఓటు హక్కు ఉంటుంది.

12/02/2020

సత్యవేడు నుండి చెన్నై, బెంగళూరుకు వెళ్లిన యువకులకు ఈ వీడియో అంకితం

ఇలాంటి వాళ్ళు స్పీకర్లు అయితే రేపు చదువుకునేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడిన సమర్ధిస్తారు
21/01/2020

ఇలాంటి వాళ్ళు స్పీకర్లు అయితే రేపు చదువుకునేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడిన సమర్ధిస్తారు

స్పీకర్ గారి బూతు పురాణం | AP Speaker Tammineni Sitaram Vulgar Words in Public

Address

Satyavedu
517588

Website

Alerts

Be the first to know and let us send you an email when Sathyavedu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sathyavedu:

Share