01/06/2024
*కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీగా సత్తు శ్రీనివాస్ రెడ్డి*
👉 రాజన్నసిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి (సెక్రటరీ) గా సత్తు శ్రీనివాస్ రెడ్డిని నియమించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
👉నియామక పత్రాన్ని సత్తు శ్రీనివాస్ రెడ్డికి అందజేసిన ఆది శ్రీనివాస్
👉జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమకమైన సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినా సత్తు శ్రీనివాస్ రెడ్డి
👉సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే,రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృధ్దికి కృషి చేయాలని తెలిపిన ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి
👉తన నియామకానికి సహాయ పడినా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి,తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ, కాంగ్రెస్ నేత చక్రధర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులకు దన్యవాదాలు తెలిపిన సత్తు శ్రీనివాస్ రెడ్డి
👉 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత శివ ప్రసాద్,పుర్మాని లింగారెడ్డి,గోనే ఏళ్లప్ప,భరత్ గౌడ్,మల్లేశం,తదితరులు పాల్గొన్నారు