11/08/2026
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని అఖిల భారత దళిత క్రైస్తవ హక్కుల కమిటీ ఏర్పాటు చేసిన BRS పార్టీ ప్రతినిధిగా ఢిల్లీ-జంతర్ మంతర్ మహా ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ R.S.ప్రవీణ్ కుమార్ గారూ...*
ఒకటవ సమూయేలు 17:47
దావీదు గొల్యాతు ముందు నిలబడి చెప్పిన మాటలు ఇవి:
“యుద్ధము యెహోవాదే ”
"గెలుపు ఆయుధాల వల్ల కాదు. గెలుపు దేవుని చేతిలో ఉంది"