09/04/2020
(09.04.2020) #2వరోజు దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వలన మూగ జీవాలైన ఆవులు ఆహారం దొరకక ఇబ్బంది పడటం గ్రహించి భవాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం పట్టణంలో ప్రజాసదన్( MP కార్యాలయం ) మరియు KR మైదానము పరిసరాలలో గల వాటికి ఆహారాన్ని అందించడమైనది.