22/05/2026
ప్రజా దర్బార్ - గ్రీవెన్స్
ఈ రోజు 23-05-2026 శనివారం సా.గం.4:00 లకు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి శాసన మండలి సభ్యులు, తెనాలి టిడిపి ఇంచార్జీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు స్వయంగా మీ సమస్యలపై అర్జీలు స్వీకరించెదరు.
కావున తెనాలి నియోజకవర్గ ప్రజలు,పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొనగలరు.
తెలుగుదేశంపార్టీ, తెనాలి నియోజకవర్గం