BJP Chittoor

BJP Chittoor This is the official page of BJP Chittoor District unit of Bharatiya Janata Party Andhra Pradesh.

మన దేశ ప్రజల అభివృద్ధిని నిరంతరం ఆకాంక్షిస్తూ.. మన దేశ సాంస్కృతిక వైభవాన్ని మరియు సమగ్రతని పెంపొందించడమే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ భారతీయ జనతా పార్టీ. 1980 లో భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. క్రమక్రమంగా భా.జ.పా ఒక జాతీయ పార్టీగా రూపు సంతరించుకుంది. సంఘ్ పరివార్ అనే సాంఘిక సంస్థల కూటమిలో భా.జ.పా ఒక అవిభక్త భాగము. భారతీయ జనతా పార్టీ యొక్క మూలాలు భారతీయ జన సంఘ్ లో కనుగొనవచ్చు. భారతీయ జన

సంఘ్ ని భారతీయ జనతా పార్టీ కి స్ఫూర్తిగా పేర్కొంటారు. ఈ భారతీయ జన సంఘ్ 1952లో నెలకొల్పబడింది. అదే సంవత్సరం లో జరిగిన భారతదేశపు మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 3 పార్లమెంట్ స్థానాలు గెల్చుకుని వచ్చే 24 సం॥లు ఒక రాజకీయ పార్టీగా తన ఉనికిని చాటుకుంది. 1977 లో భారతీయ జన సంఘ్ "జనతా పార్టీ" లో విలీనం అయ్యి హంగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ కూటమి నుండి 1979లో జనతా పార్టీ తన సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్న మీదట భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది.
గౌరవనీయులైన పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ గారి మార్గనిర్దేశకత్వం లో దార్శనిక మేధావి డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు పార్టీ ని నెలకొల్పారు. ఈ ఇద్దరి ఉద్దండుల అండదండలతో పార్టీ ఒక బలీయమైన రాజకీయ శక్తి గా ఎదిగింది.
భారతదేశం యొక్క మూలస్తంభాలు అయిన ఆరు విశిష్ట దిశా దశలను పరిరక్షించడానికి కంకణం కట్టుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశ ఐక్యత, జాతీయ సమగ్రత, అంతర్గత విశిష్టత, సామజిక బలం, వ్యక్తిగత నైతిక విలువలు మరియు సాంస్కృతిక ప్రత్యేకత : ఇవీ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దిశా నిర్దేశకాలు.
అనేకానేకమైన అసాంఘిక కార్యకలాపాలకి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడ్డ దేశం భారతదేశం. అలాంటి అవాంచిత శక్తులని ఎదుర్కుంటూనే ఒకప్రక్క దేశ సంస్కృతి, జాతీయ సమగ్రత ని కాపాడుకోవడం కేవలం భారత దేశానికే చెల్లింది. చత్రపతి శివాజీ యొక్క దేశభక్తి, కాకతీయుల ఘనచరిత్ర, మహారాణా ప్రతాప్ యొక్క వీరోచితత్వం, మొదలగు అంశాలు మన దేశ ఘన చరిత్రకి నిలువుటద్దాలు.
ఆ ప్రాచీన మహాపురుషుల కర్మఫలాన్ని స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద వంటి ఆధునిక కాల మేధావులు ముందుకి తీసుకువెళ్ళారు. లోకమాన్య తిలక్, మహాత్మా గాంధి మరియు శ్రీ ఆరోబిందో వంటి చరిత్ర గర్వించదగ్గ మహానుభావులు మనదేశానికి బానిస బ్రతుకుల నుండి విముక్తి కల్పించారు.
అందరికి సమన్యాయం అనే సూత్రాన్ని బలంగా నమ్మి అదే ఆచరణ లో పెట్టి దేశాన్ని ముందుకు నడిపించడానికి డా. కె బి హెగ్డేవార్ గారు 1925 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ని స్థాపించారు. ఎం. ఎస్. గోల్వాల్కర్ గారు 1940 వరకు సంఘ్ ని బలోపేతం చేయడం లో కీలక పాత్ర పోషించారు.

ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సేవా కార్యక్రమాలలో భాగంగా కాణిపాకం లో జరిగిన రక్తదాన శిభిరంలో జిల్లా అధ్యక్షులు జగదీశ్వ...
27/09/2025

ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సేవా కార్యక్రమాలలో భాగంగా కాణిపాకం లో జరిగిన రక్తదాన శిభిరంలో జిల్లా అధ్యక్షులు జగదీశ్వర నాయుడు పాల్గోని కార్యకర్తలతో కలసి రక్తదానం చేయడం జరిగింది.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారి సూచన మేరకు బిజెపి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ యస్.జగదీశ్వర...
21/07/2025

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారి సూచన మేరకు బిజెపి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ యస్.జగదీశ్వర నాయుడు జిల్లా నూతన పధాధికారులను, జిల్లా కార్యవర్గ సభ్యులను ప్రకటించడమైనది.

ఉడాన్ పథకంతో విమానాశ్రయాల సంఖ్యను పెంచి, సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువ చేసిన ఘనత ప్రధాని శ్రీ  Narendra Modi ...
08/07/2025

ఉడాన్ పథకంతో విమానాశ్రయాల సంఖ్యను పెంచి, సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువ చేసిన ఘనత ప్రధాని శ్రీ Narendra Modi గారికే దక్కుతుంది.

9.6.25🍁 ప్రధాని శ్రీ    జూన్ 5 నుండి జూలై 5 వరకు  #అమ్మపేరుతోఒకమొక్క ని నాటి భవిష్యత్ తరాలకు భరోసా ఇవ్వాలి, అని ఇచ్చిన ప...
09/06/2025

9.6.25
🍁 ప్రధాని శ్రీ
జూన్ 5 నుండి జూలై 5 వరకు #అమ్మపేరుతోఒకమొక్క ని నాటి భవిష్యత్ తరాలకు భరోసా ఇవ్వాలి, అని ఇచ్చిన పిలుపు మేరకు నేడు చిత్తూరు 15 వ డివిజన్ శ్రీలంక కాలనీ నందు గల ముత్తు మారియమ్మన్ అమ్మవారి దేవాలయ ఆవరణలో ఒక ఉసిరి మొక్కను నాటడం జరిగింది..🍀☘️


#అమ్మపేరుతోఒకమొక్క


Yoga Andhra rally in punganur
09/06/2025

Yoga Andhra rally in punganur

09/06/2025
*వికసిత్ కృషి సంకల్ప అభియాన్*భారత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతులతో ప్రత్యక్ష సంభాషణ  క...
09/06/2025

*వికసిత్ కృషి సంకల్ప అభియాన్*

భారత ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతులతో ప్రత్యక్ష సంభాషణ కార్యక్రమం ను ఈరోజు వికోట మండలం కొంగాటం పంచాయతీ పడిగల కుప్పం సచివాలయం వద్ద కృషి విజ్ఞాన కేంద్రం కలికిరి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్ర వేత్త సోమశేఖర్ గారు, మండల వ్యవసాయ అధికారి రాజ్యలక్ష్మి గారు మరియు ఉద్యాన శాఖ అధికారి ప్రసన్న గారు మరియు సచివాలయ అధికారి మధు ,సూర్య గారు మరియు కూటమి నాయకులు తో కలిసి పాల్గొన్నడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు ప్రజలు పాల్గొన్నారు.

08/06/2025

*

Today, we celebrate 11 years of women-led development and inclusive governance under the visionary leadership of PM Narendra Modi — a decade of empowering Nari Shakti across every field of national progress.

 *Today, we celebrate 11 years of women-led development and inclusive governance under the visionary leadership of PM Na...
08/06/2025

*

Today, we celebrate 11 years of women-led development and inclusive governance under the visionary leadership of PM Narendra Modi — a decade of empowering Nari Shakti across every field of national progress.

From Beti Bachao Beti Padhao to Stand-Up India, from financial inclusion and digital skilling to representation in defence, politics and STEMM — these 11 years have unlocked new horizons of opportunity, dignity, and leadership for crores of women.

India has witnessed rising female participation in higher education, entrepreneurship, and the workforce. Women are now pilots, scientists, lawmakers, soldiers — and changemakers at every level.

07/06/2025

నమస్తే! కేంద్ర ప్రభుత్వం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 11సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా.

Address

Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when BJP Chittoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJP Chittoor:

Share