31/05/2026
హిమాచల్ ప్రదేశ్లో మరోసారి కమలం వికసించింది! 🪷🇮🇳
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఘన మద్దతు అందించారు. మండి, ధర్మశాల, సోలన్లలో సాధించిన విజయాలు అభివృద్ధి, సుపరిపాలన మరియు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం.
ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి యాత్ర మరింత వేగంగా సాగుతుంది.