Thirupathi Anusha Janasena

Thirupathi Anusha Janasena fight for the better society �

06/04/2026

జనసేన పార్టీ PAC అధ్యక్షులు,ఆంధ్ర రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐🙏

అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా పార్లమెంట్ ఆమోదించడం శుభ పరిణామం. 🎉 జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దీపాలు వెలి...
03/04/2026

అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా పార్లమెంట్ ఆమోదించడం శుభ పరిణామం. 🎉
జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్న వీర మహిళలు కార్యకర్తలు🙏

రేపు ఉదయం తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్న సన్నిధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan  గారు.    JanaSen...
02/01/2026

రేపు ఉదయం తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్న సన్నిధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు.
JanaSena Party

వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రంగా గారి విగ్రహానికి...
26/12/2025

వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని రంగా గారి విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించడం జరిగింది🙏

జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ ఇంచార్జ్ కళ్యాణం శ్రీనివాస్ గారు APSPHCL చైర్మన్ గా  ఈరోజు ప్రమాణస్వీకారం బాధ్యతలను తీస...
15/12/2025

జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ ఇంచార్జ్ కళ్యాణం శ్రీనివాస్ గారు APSPHCL చైర్మన్ గా ఈరోజు ప్రమాణస్వీకారం బాధ్యతలను తీసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది 🙏💐

విజయవాడ భవానిపురం స్వాతి సెంటర్ నందు అయ్యప్ప స్వామి భక్తులు నిర్వహించినటువంటి భజన కార్యక్రమంలో పాల్గొని ఆ అయ్యప్పస్వామి ...
13/12/2025

విజయవాడ భవానిపురం స్వాతి సెంటర్ నందు అయ్యప్ప స్వామి భక్తులు నిర్వహించినటువంటి భజన కార్యక్రమంలో పాల్గొని ఆ అయ్యప్పస్వామి ఆశీర్వాదాన్ని పొందడం జరిగింది🙏

విజయవాడ లోని అమరావతి కన్వెన్షన్ హాల్లో ఈరోజు మిర్యాల వెంకట్రావు గారి 11వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింద...
09/11/2025

విజయవాడ లోని అమరావతి కన్వెన్షన్ హాల్లో ఈరోజు మిర్యాల వెంకట్రావు గారి 11వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది🙏

ఏటికొప్పాక బొమ్మలకు సాంకేతికత జత చేస్తాంకదిలే బొమ్మల తయారీ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్...
17/10/2025

ఏటికొప్పాక బొమ్మలకు సాంకేతికత జత చేస్తాం

కదిలే బొమ్మల తయారీ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏటికొప్పాకపై ప్రత్యేక దృష్టి సారించారు
ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు ఏది చెప్పామో అంతకు మించి చేస్తున్నాం
ఏటికొప్పాకలో ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు పర్యటన

ఏటికొప్పాక బొమ్మలకు సాంకేతికత జత చేసి ప్రపంచ స్థాయికి ఈ కళను చాటి చెప్పే ప్రయత్నం కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతోందని, కదిలే బొమ్మల తయారీ కోసం పరిశోధనలు కూడా జరుగుతున్నాయని శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. బుధవారం ఏటికొప్పాకలోని సొసైటీ భవనంలో యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీ నాగబాబు గారు పాల్గొని కళాకారులతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏటికొప్పాకపై ప్రత్యేక దృష్టి సారించారని, ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు ఏదైతే చెప్పామో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అంతకు మించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అంచెలంచెలుగా అనుకున్నవన్నీ నెరవేరుస్తామన్నారు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు అంకుడు కర్ర కోసం, విద్యుత్ సబ్సిడీ కోసం అడిగినది తమకు గుర్తున్నదని, అంకుడు కర్ర దాదాపుగా అందుబాటులోకి తీసుకు రాగలిగామని, విద్యుత్ సబ్సిడీ గురించి కూడా పరిశీలన జరుగుతోందని చెప్పారు. ఐకమత్యంతో కలిసికట్టుగా ఉంటే, సొసైటీ ద్వారానే ఇవన్నీ చేయడానికి సాధ్యం అవుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి రూ. 25 లక్షలు ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయనున్నదని, ఏటికొప్పాక కళాకారులకు ఇది చాలా ఉపశమనం లాంటిదన్నారు. పెన్షన్ పొందడానికి అర్హులైన ప్రతి కళాకారుడికి, పెన్షన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. గతంలో ఉన్న సమస్యల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎలాంటి సమస్యలు పరిష్కారం అయ్యాయని శ్రీ నాగబాబు గారు కళాకారులను అడగగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు అన్ని బాగున్నాయని, మా తరంతోనే ఈ కళ ఆగిపోతుందేమో అని అనుకున్న తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి అందిస్తున్న సహకారంతో మా కళను భవిష్యత్తు తరాలకు కూడా అందజేయగలమనే నమ్మకం పెరిగిందని కళాకారులు వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలోనే భారత మండపంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో ఏటికొప్పాక బొమ్మలు మొట్టమొదటగా ప్రదర్శించే అవకాశం కల్పించారని కళాకారులు సంతోషం వ్యక్తం చేశారు.
సొసైటీ హాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 3 కోట్లు కేటాయించింది: యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ కుమార్

ఏటికొప్పాక కళాకారుల కోసం సొసైటీ హాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 3 కోట్లు కేటాయించిందని, రెండు నెలల్లో ఏటికొప్పాక బొమ్మ లాంటి సుందరమైన అధునాతన భవనం నిర్మిస్తామని యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ కుమార్ వెల్లడించారు. కొత్తగా నిర్మాణమవుతున్న భోగాపురం విమానాశ్రయంలో ఏటికొప్పాక బొమ్మలు స్వాగతం పలికే విధంగా ప్రయత్నం చేస్తున్నామని, అటవీ శాఖ ద్వారా కర్రను తయారు చేసుకునే అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారు. కళాకారుల సౌలభ్యం కోసం సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏటికొప్పాక బొమ్మల తయారీ కళను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా మార్గదర్శకాలు ఇస్తున్నారని, తదనుగుణంగా ఏటికొప్పాక కళాకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పునరుద్ఘాటించారు.
JanaSena Party


09/10/2025

Address

Bhavanipuram
Vijayawada
520012

Telephone

+919398198711

Website

Alerts

Be the first to know and let us send you an email when Thirupathi Anusha Janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Thirupathi Anusha Janasena:

Share