30/07/2023
రామచంద్రపురం నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, SC ST ఫెడరేషన్, క్రైస్తవ సంఘాలు, మైనార్టీ సంఘాలు, బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా, PDSU , తో కలిసి మణిపూర్ సంఘటనపై కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది*
ప్రజాస్వామ్య దేశంలో మనువాదులు చేస్తున్న మారణకాండను వ్యతిరేకిస్తూ మణిపూర్ లో జరిగిన దుర్మార్గమైన సంఘటన గుర్తుతెస్తూ బాధితులకు సంఘీభావం తెలుపుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ఎంతోమంది క్రైస్తవ పెద్దలు ముస్లిం పెద్దలు బుద్ధి సొసైటీ వారు ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ వారు pdsu నాయకులు బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ
బహుజన సమాజ్ పార్టీతో కలిసి అద్భుతంగా ర్యాలీని జయప్రదం చేయడం జరిగింది ఈ ర్యాలీకి బహుజన్ సమాజ్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా క్రైస్తవ సంఘాల పెద్దలు ఎస్ఎస్సి ఫెడరేషన్ సభ్యులు ముస్లిం సోదరులు పూర్తిస్థాయిలో సహకరించడం జరిగింది ముందు ముందు ఎలాంటి దుర్మార్గ సంఘటనలు జరగకుండా అప్రమత్తంతో ఉండాలని క్రైస్తవ సంఘాల పెద్దలు సందేశం ఇవ్వడం జరిగింద SC ST ఫెడరేషన్ కార్యదర్శి బుంగ రాజు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో మేము ఎప్పుడూ మా వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలియజేయడం జరిగిందిమచంద్రపురం నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, SC ST ఫెడరేషన్, క్రైస్తవ సంఘాలు, మైనార్టీ సంఘాలు, బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా, PDSU , తో కలిసి మణిపూర్ సంఘటనపై కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది
ప్రజాస్వామ్య దేశంలో మనువాదులు చేస్తున్న మారణకాండను వ్యతిరేకిస్తూ మణిపూర్ లో జరిగిన దుర్మార్గమైన సంఘటన గుర్తుతెస్తూ బాధితులకు సంఘీభావం తెలుపుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో కాగడాల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ఎంతోమంది క్రైస్తవ పెద్దలు ముస్లిం పెద్దలు బుద్ధి సొసైటీ వారు ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ వారు pdsu నాయకులు బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ
బహుజన సమాజ్ పార్టీతో కలిసి అద్భుతంగా ర్యాలీని జయప్రదం చేయడం జరిగింది ఈ ర్యాలీకి బహుజన్ సమాజ్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా క్రైస్తవ సంఘాల పెద్దలు ఎస్ఎస్సి ఫెడరేషన్ సభ్యులు ముస్లిం సోదరులు పూర్తిస్థాయిలో సహకరించడం జరిగింది ముందు ముందు ఎలాంటి దుర్మార్గ సంఘటనలు జరగకుండా అప్రమత్తంతో ఉండాలని క్రైస్తవ సంఘాల పెద్దలు సందేశం ఇవ్వడం జరిగింద SC ST ఫెడరేషన్ కార్యదర్శి బుంగ రాజు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో మేము ఎప్పుడూ మా వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది