BJP OBC Morcha Andhra Pradesh

BJP OBC Morcha Andhra Pradesh Bharatiya Janata Party Andhra Pradesh OBC Morcha Official Page

రూ.350 కోట్లతో రాజమహేంద్రవరం విమానాశ్రయ అభివృద్ధి. ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తూ అభివృద్ధికి కొత్త అవకాశాలను అంద...
08/09/2026

రూ.350 కోట్లతో రాజమహేంద్రవరం విమానాశ్రయ అభివృద్ధి.

ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తూ అభివృద్ధికి కొత్త అవకాశాలను అందిస్తున్న మోదీ ప్రభుత్వం.

సెప్టెంబర్ 8న సాంస్కృతిక నగరం రాజమహేంద్రవరం నగర ప్రజల సహకారంతో నిర్వహిస్తున్న “మన ఊరు – మన జెండా” 100 జెండాల పండుగలో పాల్గొని మోదీ గారికి మన మద్దత్తు తెలుపుదాం

#మనఊరుమనజెండా #100జెండాలపండుగ

భారతీయ జనతా పార్టీ రాజమండ్రి లో 100 జెండాల ఆవిష్కరణ కార్యక్రమం యొక్క సభ స్థలం సిద్ధం.....
08/09/2026

భారతీయ జనతా పార్టీ రాజమండ్రి లో 100 జెండాల ఆవిష్కరణ కార్యక్రమం యొక్క సభ స్థలం సిద్ధం.....

07/09/2026

🔥🚩 గొట్లూరు గడ్డపై గర్జించనున్న ఓబీసీ మహాశక్తి! 🚩🔥
💥 బీజేపీ ఓబీసీ మోర్చా – జిల్లా కార్యవర్గ సమావేశం 💥

📅 తేదీ : 09-09-2026 | బుధవారం
⏰ సమయం : ఉదయం 10:00 గంటలకు
📍 వేదిక : గొట్లూరు గ్రామం | ధర్మవరం నియోజకవర్గం

🔥 గొట్లూరు బస్టాండ్ నుంచి ఆంజనేయస్వామి గుడి వరకు ఘన ర్యాలీ! 🔥

🚩 ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకుని
💥 బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం & ఘన సభా కార్యక్రమం నిర్వహించబడుతుంది!

🌟 ముఖ్య అతిథులు 🌟

💥 శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు
🔸 రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు

💥 శ్రీ రొంగల గోపి శ్రీనివాస్ గారు
🔸 రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు

💥 శ్రీ జి.ఎం. శేఖర్ గారు
🔸 జిల్లా బీజేపీ అధ్యక్షులు

💥 శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు
🔸 ముఖ్య అతిధి
🔥 ఓబీసీ ఐక్యతకు నాంది!
💪 బీజేపీ ఓబీసీ మోర్చా బలోపేతానికి సంకల్పం!
🚩 గొట్లూరు గడ్డపై ఘన ర్యాలీ – మహా సభ!
🇮🇳 ఐక్యంగా కదులుదాం… కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం!
━━━━━━━━━━━━━━━━━━━━

📢 బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఓబీసీ సోదరులు ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలి అని కోరుతున్నాము....

🚩 జై బీజేపీ! | జై ఓబీసీ మోర్చా!
🇮🇳 భారత్ మాతాకీ జై! 🇮🇳

ప్రజా సమస్యల పరిష్కారానికి జనతా వారధి....వినాయక చవితి ఉత్సవాల అనుమతుల ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలిశ్రీకాకుళం, సెప్టె...
07/09/2026

ప్రజా సమస్యల పరిష్కారానికి జనతా వారధి....

వినాయక చవితి ఉత్సవాల అనుమతుల ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలి

శ్రీకాకుళం, సెప్టెంబర్ 7, 2026: ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటికి పరిష్కారం లభించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారి సూచన మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతులను బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వీకరించారు.

వినాయక ఉత్సవాల అనుమతులపై వినతిపత్రం

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సింగిల్ విండో విధానం ద్వారా వినాయకఉత్సవాల అనుమతుల ప్రక్రియను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ఒకే దరఖాస్తు ద్వారా పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవిన్యూ తదితర శాఖల సమన్వయంతో అనుమతులు పొందే విధానం ఉత్సవ కమిటీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

అయితే క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో ఉత్సవ కమిటీలు అనవసర జాప్యం, పలు శాఖల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, అస్పష్టమైన నిబంధనలు, చివరి నిమిషంలో విధించే షరతులు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేలా కింది చర్యలు తీసుకోవాలని కోరుతూ సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రంలోని ప్రధాన అంశాలు:

🔸 సింగిల్ విండో విధానాన్ని అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా అమలు చేయాలి.

🔸 ఉత్సవ కమిటీలకు అనుమతుల ప్రక్రియపై స్పష్టమైన మార్గదర్శకాలు, అవసరమైన పత్రాల వివరాలను ముందుగానే తెలియజేయాలి.

🔸 పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవిన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలి.

🔸 అనుమతుల కోసం ఉత్సవ కమిటీలు పలు శాఖల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని నివారించాలి.

🔸 అనవసర జాప్యాన్ని నివారించి, దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి.

🔸 చివరి నిమిషంలో అస్పష్టమైన షరతులు విధించకుండా, ముందుగానే స్పష్టమైన నిబంధనలను తెలియజేయాలి.

🔸 భక్తులు, ఉత్సవ కమిటీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా అధికారులు సహకరించాలి.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, జనతా వారధి కన్వీనర్ చింతు పాపారావు గారు, జనతా వారధి కో-కన్వీనర్ యర్రగుంట్ల జగన్ మోహన్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు బైరి అప్పారావు గారు, జిల్లా యువమోర్చా అధ్యక్షులు ధన్నాన మదన్మోహన్ గారు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బడే తాతారావు గారు, యువమోర్చా జిల్లా కార్యదర్శి శేషగిరి గారు, బీజేపీ సీనియర్ నాయకులు సాధు కిరణ్ గారు, పండి యోగేశ్వరరావు గారు, జిల్లా కార్యవర్గ సభ్యురాలు అడ్నాల భాగ్యవతి గారు తదితరులు పాల్గున్నారు...

07/09/2026

చైనాకు భారీ షాక్

11,639 కోట్ల రూపాయలతో చైనా సరిహద్దు గ్రామాలను High Tech Villages గా అభివృద్ధి చేస్తున్న మోది ప్రభుత్వం✊...

07/09/2026

2029 నాటికి భారత్‌ను మత్తు రహితంగా దేశం గా మార్చడానికి మేము ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాము. - శ్రీ అమిత్ షా

నెల్లూరు జిల్లాకు విచ్చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ MYogiAdityanath  గారికి బిజెపి  రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Ma...
07/09/2026

నెల్లూరు జిల్లాకు విచ్చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ MYogiAdityanath గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారు ఘన స్వాగతం పలికారు....

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ MYogiAdityanath  గారు నెల్లూరు విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలుకుతున్న ప్రముఖులు....
07/09/2026

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ MYogiAdityanath గారు నెల్లూరు విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలుకుతున్న ప్రముఖులు....

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP OBC Morcha Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share