05/03/2021
ఈ రోజు (05-03-2021) శుక్రవారం నాడు చేవెళ్ల ఎంపీ *డాక్టర్ రంజిత్ రెడ్డి* గారు, వికారాబాద్ ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్* గారు, ఎమ్మేల్సీ ఎన్నికల ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే చింత *ప్రభాకర్* గారు మరియు ఎమ్మెల్సీ ఇంఛార్జి *జహంగీర్ పాషా* గారు, స్థానిక కౌన్సిలర్ సురేష్ గారు, వికారాబాద్ పట్టణంలోని గంగారంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాడ్యుయేషన్ యువకులను కలిసి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి TRS అభ్యర్థి *ఎస్* *వాణి దేవి* గారిని గెలిపించాలని కోరడం జరిగింది. వారందరూ అందుకు సానుకూలంగా స్పందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో , PACS చైర్మన్ ముత్యం రెడ్డి, AMC చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, మాజీ ZPTC ముత్తాహర్ షరీఫ్, నాయకులు రమణ, శేఖర్, వెంకట్, తేజ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.