Vikarabad Police Station

Vikarabad Police Station Police Station Vikarabad Town, Vikarabad District

*Vikarabad Police Shine at State-Level Police Sports: SP Smt. Sneha Mehra, IPS, Congratulates the Winners*Recently, at C...
23/02/2026

*Vikarabad Police Shine at State-Level Police Sports: SP Smt. Sneha Mehra, IPS, Congratulates the Winners*

Recently, at Cyberabad, the *4th Telangana State Police Games & Sports Meet–2026* was organized. Participating on behalf of the Charminar Zone, district police officers and staff displayed exceptional talent and won medals. On this occasion, Vikarabad District Superintendent of Police *Smt. Sneha Mehra, IPS*, today specially felicitated the medal winners at the District Police Office.

In these competitions, sportspersons from Vikarabad district participated across various sporting disciplines and secured a total of *15 medals* (*1 Gold, 7 Silver, and 7 Bronze*), thereby bringing pride to the district at the state level.

Notably, in the Athletics category, *K. Swathi* won the *Gold Medal in High Jump*, becoming a source of pride for the district.
The *Silver Medal* winners include: *CI Naveen Kumar (DCRB)* in Badminton Doubles; *K. Swathi* in Weightlifting (60 kg); *B. Narsimhulu* in Arm Wrestling (100 kg); *Mahender* in Arm Wrestling (85 kg); *Srinivas* in Arm Wrestling (60 kg) and Taekwondo (60 kg); and *Rehmatullah* in Boxing (65 kg).

The *Bronze Medal* winners include: *B. Kavya* in Arm Wrestling (65 kg); *Swathi* in Arm Wrestling (55 kg); *Mansoor* in Water Sports (Canoeing – 200 meters); *Ravinder* in Swimming (100 meters); *Jai Anand* in Hammer Throw; *Prakash* in Boxing (70 kg); and the *Women’s Kho-Kho Team, which secured **3rd place*.

Addressing the winners, the SP said, “Despite being constantly engaged in maintaining law and order and facing significant pressure in the line of duty, dedicating time to sports and winning medals is truly commendable. Along with professional skills, physical fitness and mental resilience are essential for a police officer. Sports not only enhance these qualities but also instill teamwork and discipline. More than winning or losing, participation and proving one’s ability are important in sports. This victory is not just yours; it is a matter of pride for the Charminar Zone and the entire Vikarabad District Police.” She further stated that the medals achieved by the winners would inspire fellow staff and assured full support from the district police department to sportspersons in the future, expressing the hope that they would continue to strive to make the district’s name resonate at the national level as well.

During this felicitation programme, *District Welfare RI David Vijay Kumar* and *DCRB Inspector Naveen Kumar*, along with other police personnel, participated and extended their congratulations to the winners.

District SP Sneha Mehra, IPS, Conducts Review Meeting with Police Officers at the District Police OfficeAt the Vikarabad...
20/02/2026

District SP Sneha Mehra, IPS, Conducts Review Meeting with Police Officers at the District Police Office

At the Vikarabad District Police Office, District Superintendent of Police Sneha Mehra, IPS, participated in a review meeting with district police officers.

During the meeting, the District SP first reviewed the pending cases at various police stations and sought detailed updates from the officers on the progress of cases registered so far. She instructed the officers to ensure that investigations are completed expeditiously without delay and to take all necessary steps to ensure justice for victims.

Addressing the gathering, the SP emphasized that every police officer and staff member should give special attention to pending cases. She particularly directed strict action on issues such as road accidents, thefts, and property-related crimes. She also stressed the importance of creating public awareness on road safety and working proactively to reduce accidents.

Further, she underscored the need to provide friendly and people-centric policing while taking strict legal action against offenders as per the law. She called upon the police to work with a humanitarian approach and to strengthen public trust in the police system.

The District SP also congratulated the police officers for efficiently discharging their duties during the Gram Panchayat and Municipal elections. She urged them to continue working with the same commitment, discipline, and teamwork in the future to bring a good name to the district.

In conclusion, she advised every police officer to recognize their responsibility, work with the primary objective of ensuring public safety, and make no compromises in maintaining law and order.

The meeting was attended by Additional SP B. Ramulu Naik, Parigi DSP Srinivas, DCRB DSP Janayya, AR DSP Veeresh, CIs, RIs, SIs, RSIs, and other police personnel.

19/02/2026
15/02/2026

1. Drowsy driving is a major safety hazard and is comparable to driving while impaired by alcohol.
2. To ensure safety, the primary tip for a water bottle while driving is to secure it properly in a cup holder or compartment to prevent it from rolling into the driver's footwell. An unsecured bottle can become lodged under the brake or accelerator pedal, leading to a serious accident - Vikarabad Town Inspector K Raghu Kumar.

వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు: భార్య, ఇద్దరు పిల్లల హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష, 10,000 రూపాయల జరిమానా. విక...
20/11/2025

వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు: భార్య, ఇద్దరు పిల్లల హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష, 10,000 రూపాయల జరిమానా.

వికారాబాద్ జిల్లా కోర్టు ఈ రోజు ఒక చారిత్రక తీర్పును వెలువరించింది. 2019 సంవత్సరంలో తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడైన గురు ప్రవీణ్ కుమార్‌కు మరణశిక్ష (ఉరిశిక్ష),10,000 రూపాయల జరిమానా (జరిమానా చెల్లించని పక్షంలో: అదనంగా 6 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాలి) విధిస్తూ గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి శ్రీ డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి గారు సంచలనాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇట్టి వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి గారు వెల్లడించారు.

కేసు వివరాల్లోకి వెళితే, శేరిలింగంపల్లికి చెందిన గురు ప్రవీణ్ కుమార్, చాందినిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, చాందినికి అంతకుముందే వివాహం జరిగి ఆయాన్ బాబు అనే కుమారుడు ఉన్నాడు. అయినప్పటికీ, తమ బిడ్డేనని అంగీకరించి ఈ దంపతులు వికారాబాద్‌కు మకాం మార్చారు. వారికి ఏంజెల్ అనే పాప కూడా జన్మించింది. అయితే, భార్య చాందిని మొబైల్ ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతోందనే అనుమానం గురు ప్రవీణ్ కుమార్‌కు బలంగా ఉండేది.ఇట్టి విషయంలో చాలా సార్లు గొడవలు జరిగినాయి. అయినాను మారకపోవడం తో భార్య పైన అనుమానం పెంచుకొని ఈ అనుమానం ఎలాగైనా భార్యను చంపాలనే ఉద్దేశం తో 04.08.2019రోజు రాత్రి పిల్లలు నిద్రించిన తర్వాత కోపంతో తన భార్య చాందినిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం, ఆయనే ఇద్దరు పిల్లలైన ఆయాన్ (బాబు) ను రాడ్డు తో కొట్టి, ఏంజెల్‌(పాప)ను గొంతు పిసికి దారుణంగా హత్య చేశాడు.

ముగ్గురిని హత్య చేసిన తర్వాత నిందితుడు గురు ప్రవీణ్ కుమార్ తను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని రైలు పట్టాలవైపు వెళుతున్నాడు. మార్గమధ్యలో వికారాబాద్ పోలీస్ స్టేషన్ కనిపించగా, తాను చేసిన నేరాన్ని చెప్పి వెళ్దామని స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని, నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించిన తర్వాత మొదటి ఐఓ అప్పటి టౌన్ ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాస్ రావు గారు తక్షణమే క్రైమ్ నెంబర్ 247/2019, సెక్షన్ 302 ఐపీసీ క్రింద కేసు నమోదు చేశారు. అనంతరం 2వ ఐఓ అప్పటి వికారాబాద్ సబ్ డివిజన్ డీఎస్పీ పి. సీతారాం గారు, 3వ ఐఓ అప్పటి వికారాబాద్ సబ్ డివిజన్ డీఎస్పీ ఏ. సంజీవ రావు గారు కేసును పటిష్టంగా, లోపాలు లేకుండా దర్యాప్తు పూర్తి చేశారు. దర్యాప్తు పత్రాలు, సాక్ష్యాలను కోర్టులో సమర్పించగా, వాదోపవాదాలు విన్న గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి శ్రీ డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి గారు నేరం యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకొని నిందితుడు ప్రవీణ్ కుమార్‌కు ఉరిశిక్ష మరియి10,000 రూపాయల జరిమానా (జరిమానా చెల్లించని పక్షంలో: అదనంగా 6 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాలి) విధిస్తూ ఈరోజు చారిత్రక తీర్పును ప్రకటించారు.

ఈ కేసులో నిందితుడికి అత్యంత కఠినమైన శిక్ష పడేందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పి. సుధాకర్ రెడ్డిని, ఐఓలు: అప్పటి ఇన్స్పెక్టర్ వి. శ్రీనివాస్ రావు, అప్పటి డీఎస్పీలు పి. సీతారాం, ఏ. సంజీవ రావు, ప్రస్తుత అధికారులు అయిన వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ఇన్స్పెక్టర్ భీమ్ కుమార్,బ్రీఫింగ్ ఆఫీసర్ గిరన్న, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ ఎల్. నరేందర్, లైసానింగ్ ఆఫీసర్ యస్. శ్రీనివాస్ (ఎస్‌ఐ), ) ఇ. చంద్ర శేఖర్ (ఏఎస్ఐ) జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు.

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి గారి ఆద్వర్యం లో ఈ రోజు జిల్లా శిక్షణ క...
25/10/2024

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి గారి ఆద్వర్యం లో ఈ రోజు జిల్లా శిక్షణ కేంద్రం లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి రక్తదాన కార్యక్రమంలో పోలీసులతో పాటు జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన యువకులు,శిక్షణ పోలీస్ కానిస్టేబుల్స్ లు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం సంఘవిద్రోహశక్తులచే పోరాడి ప్రాణత్యాగాలు చేశారన్నారు. వారి త్యాగాలను వెలకట్టలేనివని కొనియాడారు. అమరుల త్యాగ ఫలంగానే ఈరోజు దేశం, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారన్నారు. రక్త దానం చేయడం అనేది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని, క్లిష్ట పరిస్థితులల్లో ,ఉన్నప్పుడూ ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి వారిపాలిట దేవుళ్ళుగా మారతారు అన్నారు. రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దన్నారు. అనంతరం రక్తదానం చేసిన పోలీసులను, యువకులను, విద్యార్థులను జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి మరియు DTC ప్రిన్సిపల్ పి‌వి మురళీధర్ గార్లు, వికారాబాద్ డి‌ఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి గారు,ఏ‌ఆర్ డి‌ఎస్‌పి వీరేశ్ గారు, ఇన్స్పెక్టర్ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, రెడ్ క్రాస్ సొసైటీ నుండి జిల్లా చైర్మెన్ సాయి చౌదరి గారు, వైస్ చైర్మెన్ డా.సత్యనారాయణ గౌడ్ గారు, ట్రెజరీయర్ జి‌డి నాయుడు మరియు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు,యువకులు,విద్యార్థులు, పోలీస్ అధికారులు,పోలీస్ సిబ్బంది,శిక్షణ పోలీస్ కానిస్టేబుల్స్ లు తదితరులు పాల్గొనడం జరిగింది.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి,IPS గారి ఆద్వర్యంలో వికారాబాద్ పట్...
25/10/2024

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి,IPS గారి ఆద్వర్యంలో వికారాబాద్ పట్టణం లోని అనంతగిరి చెక్ పోస్ట్ పాయింట్ నుండి హరిత రిసోర్ట్స్ వరకు సైకిల్ ర్యాలీ మరియు 3కె రన్ నిర్వహించడం జరిగింది. ఇట్టి సైకిల్ ర్యాలీ మరియు 3కె రన్ లను జిల్లా ఎస్పీ గారు జండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లాలోని యువకులు,విద్యార్థులు,వాకర్స్ అసోసియేషన్ సభ్యులు,పోలీస్ అధికారులు,పోలీస్ సిబ్బంది,శిక్షణ పోలీస్ కానిస్టేబుల్స్ లు అందరూ దాదాపుగా 450 మంది వరకు పాల్గొనడం జరిగింది మరియు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఇట్టి ర్యాలీలు అనంతగిరి చెక్ పోస్ట్ దగర మొదలై హరిహ రిసోర్ట్స్ లో ముగియడం జరిగింది. ర్యాలీ అనంతరం జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈ రోజు సైకిల్ ర్యాలీ మరియు 3కె రన్ లు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం దేశ అంతర్గత భద్రత కాపాడుతూ వీరమరణం పొందిన పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతుంది.అసాంఘిక శక్తులతో పోరాడుతూ చనిపోయిన అమరవీరుల కుటుంబ సభ్యులకు మనం అందరం అండగా ఉందాం. పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ వారిని గౌరవించుకుందాం అని మరియు ఇట్టి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున అభినందనలు అని జిల్లా ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది.
ఇట్టి ర్యాలీలో జిల్లా అదనపు ఎస్పీలు U. రవీందర్ రెడ్డి మరియు PV మురళీధర్ గార్లు , వికారాబాద్ డి‌ఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి,ఏ‌ఆర్ డి‌ఎస్‌పి వీరేశ్ ,ఇన్స్పెక్టర్ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, యువకులు,విద్యార్థులు,వాకర్స్ అసోసియేషన్ సభ్యులు,పోలీస్ అధికారులు,పోలీస్ సిబ్బంది,శిక్షణ పోలీస్ కానిస్టేబుల్స్ లు తదితరులు పాల్గొనడం జరిగింది.

పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ రోజు జిల్లా పోలీస్ కార్యలయం లోని పరేడ్  గ్రౌండ్స్ లో  స్మ్రితి పరేడ్ కార్యక్రమ...
21/10/2024

పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ రోజు జిల్లా పోలీస్ కార్యలయం లోని పరేడ్ గ్రౌండ్స్ లో స్మ్రితి పరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతిక్ జైన్, IAS గారు ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ పోలీస్ ఆవరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 రోజున పోలీస్ సంస్మరణ దినోత్సవం జరుపుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు పండుగల పూట కూడా విధినిర్వహనాలలో పాల్గొంటారు. పోలీసు వ్యవస్థ ప్రజల ప్రశాంతత కోసం, తమ ప్రశాంతతను కోల్పోయి కూడా సేవలందిస్తున్నందుకు గర్వించాలన్నారు.దేశంలో శాంతి శాంతి భద్రతలు అదుపులో ఉన్నపుడే ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా ఉంటారన్నారు. దేశ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునే విధంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పోలీసు శాఖ మంచి సేవలు అందిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించడం జరుగుతుందని అన్నారు. పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, వారి కుటుంబలకు ప్రగడ సానుభూతి తెలియజేయడం జరిగింది.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21 న ఇండియా చైనాకు మధ్య సియాచిన్ అనే ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకునే దశలో జరిగిన పోరాటంలో పంజాబ్ పోలీసులు విరోచితంగా పోరాడి 21 మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరుల దినోత్సవం జరపడం జరుగుతుంది. ఈ సంధర్భంగా జిల్లాలో పది రోజుల పాటుగా పోలీస్ స్టేషన్ లలో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు, విధ్యార్థులు,ఇట్టి కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని, దేశ ఆంతర్గత భద్రతలో ఇప్పటికే ఎంతో మంది పోలీసులు విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసి శాంతి భద్రతలను కాపాడటం జరిగింది. దేశంలో ప్రజల సంరక్షణ కొరకు 01.09.2023 నుండి 31.08.2024 మధ్య కాలంలో 214 మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగిందన్నారు. ఎంతో మంది పోలీస్ అధికారులు నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది అని గుర్తుచేశారు. మనదేశంలో శాంతిభద్రతలను కాపాడుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తున్నామన్నారు. ఇందుకు దేశంలో పోలీసుల పాత్ర బలియమైన శక్తి అని,దేశం కోడం ప్రాణాలు అర్పించిన అమరుల ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం ఉందన్నారు.
అనంతరం ఏడాది కాలంలో విధి నిర్వాహణలో ప్రాణాలు కోల్పోయిన 214 మంది సిబ్బందికి పేర్లను గుర్తుచేసుకొని, పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించి, వారి ఆత్మశాంతికి ,అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో కలెక్టర్ ట్రైనీ కలెక్టర్ ఉమా హారతి గారు, అదనపులు కలెక్టర్ సుధీర్ , లింగ్య నాయక్ గార్లు, జిల్లా అదనపు ఎస్పీలు U.రవీందర్ రెడ్డి , మురళీధర్ గార్లు, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

వికారాబాద్ జిల్లా కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కే.నారాయణ రెడ్డి, IPS  గారు పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి  దుర్గదేవి...
11/10/2024

వికారాబాద్ జిల్లా కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కే.నారాయణ రెడ్డి, IPS గారు పోలీస్ అధికారులు, సిబ్బందితో కలసి దుర్గదేవి అమ్మవారి నవరాత్రులలో భాగంగా ఆయుధాలకు, వాహనాలకు పూజలు (ఆయుధ పూజ) నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకోవడం అలనాటి నుంచి వస్తున్న సంప్రదాయం. చేసే ప్రతి పనిలో జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బంది, విజయం చేకూరాలని, శాంతిభద్రతల పరిరక్షణలో నేరాల నియంత్రించడంలో జిల్లా పోలీస్ శాఖ ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు, సమాజంలో చెడును పారదోలెందుకు పోలీస్ విభాగం నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ గారు తెలియజేసినారు. మరియు జిల్లా ప్రజలు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బంది, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఇట్టి కార్యక్రమం లో వికారాబాద్ డి‌ఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి గారు, ఏ‌ఆర్ డి‌ఎస్‌పి వీరేశ్ గారు ,ఆర్‌ఐ లు, ఆర్‌ఎస్‌ఐ లు సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

Address

Hyderabad-Vikarabad Road
Vikarabad
501102

Telephone

+918008384600

Website

Alerts

Be the first to know and let us send you an email when Vikarabad Police Station posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vikarabad Police Station:

Share

Category