22/02/2023
ఉత్తరాంధ్ర పట్టబద్ధుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా విద్యార్థి నాయకుడు, ఏపీనిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ని గెలిపించి సమాజంలో మార్పు తేవాలని మాజీ సిబిఐ జెడి వివి లక్ష్మీనారాయణ గారు ఉత్తరాంధ్ర పట్టబద్దులకు విజ్ఞప్తి చేశారు. ఆయన చేసిన పోరాటాలను గుర్తించి తప్పకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఒక ఓటు సమయం హేమంత కుమార్ కి వేయాలని జేడి ఉత్తరాంధ్ర పట్టభద్రులకు పిలుపునిచ్చారు.