15/07/2026
లక్షన్నర పైచిలుకు రైతాంగం, 5లక్షల పైచిలుకు భూములు ఆక్వారంగంలో ఉన్నాయి. 15 లక్షల మందికి ఉపాధి కల్పించే రంగం ఆక్వారంగం. నేడు ఈ రంగం అత్యంత దయనీయంగా ఉంది. ఇష్టారాజ్యంగా ఫీడ్ ధరలు పెంచేస్తున్నారు. ఏకపక్షంగా ధరలు పెంచకూడదని..పెంచాలంటే ఒక హేతుబద్ధత ఉండాలని ఈ ప్రభుత్వానికి ఇప్పటికే అల్టిమేట్టం జారీ చేశాం. చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలు సిండికేట్లకు పండగ, రైతులకు కన్నీళ్లు. మన ప్రభుత్వ హయాంలో అప్సడా చట్టాన్ని తెచ్చి సీడ్, ఫీడ్, మందుల రేట్లపై పర్యవేక్షణ చేశాం.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు