21/08/2026
నెల్లిమర్ల నియోజకవర్గం జొన్నాడ గ్రామంలో జరిగిన పతివాడ శ్రీను – హైమావతి దంపతుల కుమార్తె బారసాల వేడుకలో విజయనగరం జిల్లా నాయకులు శ్రీ బొత్స లక్ష్మణరావు గారు, శ్రీమతి కన్నమ్మ దేవి దంపతులు పాల్గొని, చిన్నారిని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా చిన్నారికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, నిండు నూరేళ్ల ఆయుష్షు కలగాలని ఆకాంక్షించారు.