20/12/2021
*ధాన్యం కొనుగోలుపై మరియు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన ధర్నా కార్యక్రమం*
తెలంగాణలో యాసంగి వడ్లు కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు *20.12 2021* *సోమవారం* భీమారం మెయిన్ రోడ్ మీద ఉదయం 9.00 గంటలకు చావు డబ్బులతో బీజేపీ కేంద్ర ప్రభుత్వ మొండి వైకరికి నిరసన ధర్నా కార్యక్రమములో టిఆర్ఎస్ నాయకులు, రైతాంగం,ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు..